Siddipet Collector Manu Chaudhary, with Police Commissioner Anuradha, inspects Markook Police Station facilities and encourages officers' fitness.

మర్కుక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కలెక్టర్ మను చౌదరి

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ, పోలీస్ అధికారులతో కలసి మర్కుక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ ఆవరణ, రిసెప్షన్, రైటర్ రూమ్, స్టాప్ రూమ్, లాకప్, తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ కిట్టు ను పరిశీలించారు. మర్కుక్ ఎస్ఐ దామోదర్ ఒక సీడీ ఫైల్ తీసి కలెక్టర్ కు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గురించి వివరించారు. మర్కుక్ పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది ప్రతిరోజు జిమ్…

Read More
In Siddipet district, the BRS party staged a protest demanding the immediate release of Rythu Bandhu funds, highlighting the needs of the farming community.

రైతుబంధు నిధుల కోసం బిఆర్ఎస్ పార్టీ నిరసన

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీపీ పాండుగౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద…

Read More
Former FDC Vantaru Pratap Reddy demands full medical services at Gajwel Maternal and Child Hospital within 10 days, criticizing Congress governance for inadequate healthcare.

గజ్వేల్ మాతా శిశు ఆస్పత్రిలో పూర్తి వైద్య సేవలు అందించాలి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని మాతా శిశు ఆస్పత్రిని సందర్శించిన మాజీ ఎఫ్ డీ సీ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ- పది రోజుల్లో గజ్వేల్ మాతా శిశు ఆస్పత్రిలో పూర్తి వైద్య సేవలు అందించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో వైద్య సేవలు నిర్వీర్యం అయ్యాయని, గతంలోని కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ లో అధునాతనంగా నిర్మించిన జిల్లా ఆసుపత్రి లలో పూర్తిస్థాయి వైద్యమందక పేదలు చాల…

Read More
గజ్వేల్ గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం

గజ్వేల్ గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గణపతి మండపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, యువ నాయకుడు ఎన్ సీ సంతోష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది. గణపతి పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకుని, అందరూ మత సహనంతో ఉన్నట్టు కార్యక్రమంలో పౌరులు తెలిపారు….

Read More

గజ్వేల్‌లో కోల్‌కతా ఘటనపై డాక్టర్ల నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దావఖాన నుండి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుమీద నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ దవఖాన సూపరిండెంట్ డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్య,మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో ట్రేని డాక్టర్ పై అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

Read More