
కామారం గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం గ్రామ శివారులో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని రైతులు ఆరోపించారు. గర్గు స్టీల్ కంపెనీ యాజమాన్యం రాత్రికి రాత్రే ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతూ, గ్రామ రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణం వల్ల వారి వ్యవసాయ భూములకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసివేయబడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గం లేకుండా పోవడంతో ఆగ్రహంతో గర్గు…