గురుకులలో దొడ్డు బియ్యం.. మంత్రికి విద్యార్థుల ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా చింతకుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆహార నాణ్యతపై తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా, విద్యార్థులు గత 15 రోజులుగా తాము దొడ్డు బియ్యంతో భోజనం చేస్తున్నామని ఫిర్యాదు చేశారు. ఈ విషయం వినగానే మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత చాలా దారుణంగా ఉందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికలకు…

Read More

తెలంగాణలో హృదయ విదారక ఘటన: అల్లుడి లైంగిక దాడి.. అత్త భద్రకాళిగా మారి హత్య

నిర్మల్ జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న అల్లుడు, తన సొంత అత్తపై లైంగిక దాడికి పాల్పడటానికి ప్రయత్నించాడు. ఈ అమానవీయ ఘటన జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, నిర్మల్ జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమెకు శరీరంలో బలహీనత ఉన్నా, మానసికంగా ధైర్యంగా ఉండే వ్యక్తి అని గ్రామస్థులు చెబుతున్నారు. ఒకరోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న…

Read More

నాగుపాము వల్ల షార్ట్ సర్క్యూట్.. షాపు బూడిద!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఒక పామే ఓ కుటుంబాన్ని వీధిన పడేసిందంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ అదే నిజం. టేకుమట్ల మండల కేంద్రంలోని మారుతి ఫ్యాషన్స్ బట్టల షాపు పూర్తిగా దగ్ధమైంది. షాపు యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం కుటుంబంతో పాటు తీవ్ర ఆర్థిక నష్టంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… టేకుమట్లలోని వ్యాపారి శ్రీనివాస్ గత 14 ఏళ్లుగా మారుతి…

Read More

“రాఖీల తయారీకి కేర్ ఆఫ్ పెద్దపల్లి – దేశవిదేశాల్లోని గిరాకీకు కేంద్రం!”

రాఖీ పండుగ అంటే గుర్తుకు వచ్చే మొదటి దృశ్యం – చెల్లెలు అన్నకి రంగురంగుల రాఖీ కడుతుంది, అన్నయ్య జీవితాంతం రక్షణగా నిలుస్తాడు. కానీ మీరు ధరించే ఆ అందమైన రాఖీలు ఎక్కడ తయారవుతాయో మీకు తెలుసా? అవును, దక్షిణ భారతదేశంలో ఏకైక రాఖీ తయారీ కేంద్రంగా పేరొందిన పెద్దపల్లి జిల్లా కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు – విదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో రూపొందించాం ఈ వీడియోని. పెద్దపల్లి జిల్లాలోని…

Read More

“Hyderabad: ప్రేమించిందే జీవితం నాశనం చేసింది.. సైకాలజిస్ట్ రజిత దారుణ ముగింపు”

హైదరాబాద్‌ లోని సనత్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓ మానసిక వైద్యురాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి చేతిలోనే నరకం అనుభవించాల్సి రావడం.. చివరికి తన జీవితం కోల్పోవడం అన్నీ కలిచివేసే ఘటనగా మారింది. సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న రజిత(33), ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చైల్డ్ సైకాలజిస్ట్‌గా సేవలందిస్తుండేది. ఇంటర్న్‌షిప్ సమయంలో, బంజారాహిల్స్‌లోని మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోహిత్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు సాఫ్ట్‌వేర్…

Read More

హైదరాబాద్‌లో భారీ వర్షం: రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో మరోసారి వాన బీభత్సం చూపించింది. హయత్‌నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, ఖైరతాబాద్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మోకాలి లోతు వరకూ చేరిన వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. పంజాగుట్ట నిమ్స్ వద్ద కారుపై చెట్టు విరిగిపడటం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు నిలిచిపోవడం, యూసఫ్‌గూడ, మలక్‌పేట, జవహర్‌నగర్ లాంటి ప్రాంతాల్లో వరద ఉధృతి ఉద్రిక్తత కలిగించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వద్ద గంటల తరబడి వాహనాలు…

Read More

OG ఫస్ట్ సాంగ్ లీక్‌.. షాక్‌లో తమన్, సుజీత్‌కు కాల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా OG (ఓజీ) నుంచి తొలి పాట లీక్ కావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫస్ట్ సాంగ్ లీక్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన డైరెక్టర్ సుజీత్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. సినిమా విడుదలకు ముందే లీకులు జరగడం సినిమా బృందానికి పెద్ద షాక్. OG…

Read More