తుమ్మూరులో పురాతన కత్తి ఆవిష్కరణ గ్రామస్తుల ఆశ్చర్యం
ఒకప్పుడు రాజుల ఏలుబడిలో ఉన్న తుమ్మూరు గ్రామం నేడు చారిత్రక శేషాలను వెలికితీస్తోంది. అడపాదడపా రైతులు వ్యవసాయ పనులు చేస్తుండగా పురాతన వస్తువులు బయటపడుతున్నాయి. తాజాగా ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రకు పట్టి శిధిలావస్థలో ఉన్న పురాతన కత్తి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అదే ప్రాంతంలో పంచలోహాల వీరభద్రుని విగ్రహాలు బయటపడ్డ ఘటనలు ఉన్నాయి. కళ్యాణ స్వామి ఆలయ పరిసరాల్లో కాకతీయుల కాలానికి చెందిన అనేక చారిత్రక నిర్మాణాలు, సొరంగ మార్గాలు కనబడుతున్నాయి….
