Devotees thronged Maddikunta’s Bugg Rama Lingeshwara Swamy Temple for Maha Shivaratri, witnessing a grand Kalyanam celebration.

మద్ధికుంటలో బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్ధికుంట గ్రామ దట్టమైన అడవిలో కొలువుదీరిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ఆలయం నిండా శివనామ స్మరణలతో మారుమోగింది. ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తుల ఉత్సాహం మిన్నంటింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మమ్మద్ షబ్బీర్ అలీ, లోయపాటి నర్సింగరావు, దేవాలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రధాన అర్చకులు ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి పాల్గొన్నారు….

Read More
The Mallanna Medalamma Kalyanam was grandly celebrated in Nandigama village, Nizampet Mandal, with the participation of Yadava community members and villagers.

నందిగామలో మల్లన్న మేడలమ్మ కళ్యాణోత్సవం వైభవంగా

నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో యాదవ కులస్తుల ఆరాధ్యదైవమైన శ్రీ మల్లన్న మేడలమ్మల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ వేడుకను యాదవ కుల సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యాదవ సంఘం ప్రతినిధులు, స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. భక్తుల విశ్వాసంతో కళ్యాణ మహోత్సవం…

Read More
A human trafficking gang smuggling newborns from Ahmedabad was busted by SOT Malkajgiri and Chaitanyapuri police, rescuing four infants.

హైదరాబాద్‌లో శిశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు చిన్నారులను అక్రమ రవాణా చేస్తూ అమ్ముతున్న ముఠాను ఎస్ఓటీ మల్కాజిగిరి, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 11 మంది సభ్యులను పట్టుకుని, వారి వద్ద నుంచి నాలుగు చిన్నారులను రక్షించారు. రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పిల్లలను అమ్మే ముఠా మగబిడ్డలను నాలుగు నుంచి…

Read More
Passengers protested at Shamshabad Airport as a SpiceJet flight to Prayagraj was delayed for three hours, causing inconvenience to devotees.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ ఆలస్యం కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం ఆలస్యమవ్వడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మూడు గంటలపాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యానికి సరైన సమాచారం అందించలేదని విమానయాన సంస్థపై మండిపడ్డారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణం ఆలస్యమైందని స్పైస్‌జెట్ సిబ్బంది వెల్లడించారు. అయితే, ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం తమను తీవ్ర అసహనానికి గురిచేసిందని ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు….

Read More
On Maha Shivaratri, devotees thronged Miryalaguda temples, performing special rituals and chanting Shiva’s name with devotion.

మిర్యాలగూడ శివాలయాల్లో మహాశివరాత్రి భక్తి సందడి

మహాశివరాత్రి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని శివాలయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంది. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. శివ నామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకుంటూ స్వామివారికి కృపను అభ్యర్థిస్తున్నారు. కొందరు ఉపవాస దీక్షలు చేపట్టి, జాగరణ చేసేందుకు ఆలయాల వద్ద ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రసిద్ధ శివక్షేత్రాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. స్వామి దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ కమిటీలు భక్తులకు తగిన…

Read More
Khammam Collector Mujammil Khan walked 2 km in Tekulapalli, discussing irrigation issues with farmers.

టేకులపల్లి గ్రామంలో రైతులతో ఖమ్మం కలెక్టర్ ముచ్చట

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి, రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. వ్యవసాయ పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగు నీటి సమస్యలు, భూ సంబంధిత సమస్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాగు నీటి విడుదల షెడ్యూల్‌ను ఆయకట్టు రైతులకు ముందుగానే తెలియజేయాలని అధికారులకు సూచించారు. టెయిల్ ఎండ్ విధానాన్ని పాటిస్తూ ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు…

Read More
Khammam Collector Mujumul Khan visited a model school, taught social studies to 10th-grade students, and reviewed education standards.

ఉపాధ్యాయుడిగా మారిన ఖమ్మం కలెక్టర్ ముజుముల్ ఖాన్

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు ప్రత్యక్షంగా బోధించారు. కల్లూరు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాల సదుపాయాలను పూర్తిగా పరిశీలించి, విద్యార్థుల అవసరాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. తర్వాత ఓ తరగతి గదిలో విద్య బోధన జరుగుతున్న తీరును పరిశీలించేందుకు 10వ తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు అనేది నేరుగా గమనించి, విద్యార్థులకు మరింత…

Read More