200 kg of ganja seized in a septic tanker in Tellapur. Two smugglers arrested while transporting drugs worth ₹2 crores.

సెప్టిక్ ట్యాంకర్ లో గంజాయి రవాణా – ఎక్సైజ్ పోలీసుల పట్టివేత

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భారీగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో సెప్టిక్ ట్యాంకర్ వాహనంలో 200 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి, కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ పటాన్‌చేరు ఎక్సైజ్‌ పోలీసులు, జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సంయుక్తంగా నిర్వహించారు. గంజాయిని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి…

Read More
A Qatar Airways flight made an emergency landing in Hyderabad after a passenger suffered a heart attack but succumbed despite medical aid.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్-642 విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ విమానం దోహా నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళుతుండగా, ఒక మహిళా ప్రయాణికురాలు గుండెపోటుకు గురైంది. తక్షణమే విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించడంతో, అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోరారు. సంబంధిత శాఖలు అనుమతినిచ్చిన వెంటనే మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పటికే విమానాశ్రయ సిబ్బంది, వైద్య…

Read More
The final day of Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavam at Barampur Gutta saw a grand Rathotsavam, with devotees chanting and special pujas.

బరంపూర్ గుట్ట బ్రహ్మోత్సవాల్లో భక్తి ఘనోత్సవం

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను భక్తులు ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి నామస్మరణతో గుట్టను మార్మోగించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం విశేషం. ముగింపు వేడుకల్లో అన్నమయ్య లడ్డువెం…

Read More
Inter first-year exams start in Miryalaguda under strict security, with 144 Section in place at exam centers.

మిర్యాలగూడలో కట్టుదిట్టమైన బందోబస్తులో ఇంటర్ పరీక్షలు

మిర్యాలగూడలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ అధికారులు పరీక్షల ఏర్పాట్లను పూర్తి చేసి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసే విధంగా నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచుతూ 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండేందుకు ఫ్లయింగ్…

Read More
MLA Raj Thakur addressed public grievances at his camp office, resolving issues related to jobs, healthcare, and welfare schemes.

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజా సమస్యల పరిష్కారం

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించగా, పలువురు తమ సమస్యలను ఆయనకు వివరించారు. పాలకుర్తి మండలానికి చెందిన రవి అనే యువకుడు తన తండ్రి కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ మరణించాడని, తనకు ఉద్యోగం కల్పించాలని కోరాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, ఫ్యాక్టరీ మేనేజర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. కన్నాల గ్రామానికి చెందిన నిరుద్యోగులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ను కలవగా,…

Read More
Good news for Telangana Inter students! A 5-minute grace period for exams is allowed. Strict security with CCTV and QR codes introduced.

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై కీలక సడలింపు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై ఇంటర్ బోర్డు కీలక సడలింపు ఇచ్చింది. ఇన్నాళ్లూ అమలులో ఉన్న ఒక నిమిషం నిబంధనను తొలగించి, 5 నిమిషాల వరకు ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించనున్నారు. రేపటి నుంచి (మార్చి 5) ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలవుతుండగా, 9.05 వరకు విద్యార్థులు హాల్‌లో ప్రవేశించవచ్చు. 8.45 నుంచి 9 గంటల మధ్య ఓఎంఆర్ షీట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈసారి పరీక్షల్లో మరిన్ని…

Read More
A man killed his mother over a property dispute in Tellapur, Sangareddy. Police arrested the accused and launched an investigation.

ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కుమారుడు – తెల్లాపూర్ లో విషాదం

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినోస్ విల్లాస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తాగుడుకు బానిసైన కార్తీక్ రెడ్డి (26) తరచూ కుటుంబ సభ్యులతో ఆస్తి కోసం గొడవపడేవాడు. ఈ రోజు తెల్లవారుజామున తల్లి రాధిక (52)తో తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆవేశంలో కార్తీక్ కత్తితో ఆమెపై దాడి చేసినట్టు సమాచారం. తన కుమారుని దాడిలో తీవ్రంగా గాయపడిన రాధిక రక్తపు మడుగుల్లో పడిపోయింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను నల్లగండ్లలోని సిటిజెన్ ఆస్పత్రికి తరలించారు. అయితే,…

Read More