చేగుంటలో విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా!
చేగుంట మండలం చిన్న శివునూర్ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తరగతులకు బోధన చేశారు. తమ సహ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫరాన్ అలీ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించగా, నిఖిల్ క్రీడోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉపాధ్యాయులుగా పల్లవి, ఐశ్వర్య, నరేందర్, కార్తీక్ తదితర విద్యార్థులు తరగతులను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా…
