గద్వాలలో విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ
నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రోగ్రాంలో భాగంగా గద్వాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ పాల్గొన్నారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి, విద్యార్థులకు అవసరమైన చికిత్స అందించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లలకు కంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అహారపు అలవాట్లు, మొబైల్…
