Security arrangements at Uppal Stadium for IPL 2025 are complete, says Rachakonda Commissioner Sudheer Babu. Metro services will be available at night.

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ భద్రత కట్టుదిట్టం

టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీలు మార్చి 23న ప్రారంభం కానుండగా, ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియం భద్రత కోసం సుమారు 450 సీసీ…

Read More
SI Narayana Goud warned that strict action will be taken against illegal sand and soil transport under the WALTA Act.

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు… ఎస్సై నారాయణ గౌడ్

చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ మాట్లాడుతూ, వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక లేదా మట్టిని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వాల్టా చట్టం ప్రకారం అక్రమ ఇసుక రవాణాకు…

Read More
Students turned into teachers and celebrated Self-Governance Day at Nizampet Primary School.

నిజాంపేటలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో విద్యాబోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సింధు, డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓగా సాత్విక్ బాధ్యతలు నిర్వహించారు. ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేయడం సమాజంలో బాధ్యతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, స్వయం నియంత్రణ పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ…

Read More
Varaprasad’s family conducted Annadanam at Seva Bharati Hostel, Ramayampet, on the occasion of Vihas’ birthday.

రామయంపేటలో సేవాభారతి అవాసంలో అన్నప్రసాద విరణ

“ప్రార్థించే పెదవులకన్న సహాయం చేసే చేతులు మిన్న” అని ప్రతి ఒక్కరూ సేవాభావంతో జీవించాలని వరప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాభారతి స్వామి వివేకానంద అవాస విద్యాలయంలో అన్నప్రసాద విరణ చేపట్టారు. మెదక్ పట్టణానికి చెందిన వరప్రసాద్ తన కుమారుడు విహస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాలయంలో ఉన్న విద్యార్థులకు అన్నప్రసాదం పంపిణీ చేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. తన అన్నవారిలా విద్యార్థులకు మద్దతుగా…

Read More
TNSF to conduct a free model EAMCET, NEET exam for Inter students, followed by a special awareness session on competitive exams.

ఉచిత నమూనా ఎంసెట్, నీట్ పరీక్షకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యం

తెలుగు నాడు విద్యార్థి సమైక్య (టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఇంటర్ మీడియేట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్, నీట్ పరీక్షను ఆదివారం ఉదయం 10:00 గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు VRK అకాడమీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, ప్రముఖ గణిత అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ పరీక్షలపై భయాన్ని తొలగించడం,…

Read More
Air India passengers protest at Hyderabad Airport due to flight delay, leading to chaos at the terminal.

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

హైద‌రాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం గందరగోళం నెలకొంది. హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆల‌స్యం కావ‌డంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శ్రీన‌గ‌ర్ నుంచి రావాల్సిన ఫ్లైట్‌ అనుకున్న సమయానికి రన్‌వేపైకి రాకపోవడంతో ప్రయాణికులు గంట‌ల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఫ్లైట్ ఆల‌స్యం గురించి ఎయిరిండియా ప్ర‌తినిధులను ప్రయాణికులు ప్రశ్నించగా, వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ముందుగా ఆల‌స్యం గురించి తెలియజేయకుండా బోర్డింగ్‌ను ఎందుకు ప్ర‌క‌టించార‌నే విషయంపై…

Read More
Miss World 2024 will be held in Hyderabad from May 7, with the government spending ₹27 crore through sponsorships.

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు – 27 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌లో మే 7 నుంచి 24 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు, మే 31న హైటెక్స్‌లో ఫైనల్ పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 140 దేశాల నుంచి అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం రూ. 54 కోట్లు ఖర్చు కానుండగా, ప్రభుత్వం స్పాన్సర్ల సహాయంతో రూ. 27 కోట్లు వెచ్చించనుంది. మిగతా రూ. 27 కోట్లను మిస్ వరల్డ్ సంస్థ ఖర్చు…

Read More