John Abraham urged CM Revanth Reddy to stop the 400-acre deforestation near HCU, citing threat to wildlife and green cover.

గచ్చిబౌలి చెట్ల నరికివేతపై జాన్ అబ్రహం స్పందన

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని కంచ గచ్చిబౌలిలో జరుగుతున్న చెట్ల నరికివేతపై దేశవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి ఆక్సిజన్ అందించే ఈ 400 ఎకరాల అడవిని నాశనం చేయకుండా నిలుపుకోవాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. జాన్ అబ్రహం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో చేసిన పోస్ట్‌లో, “ఈ అడవిలో వేలాది…

Read More
The Additional Collector inspected the ration shop in Srirangapur and reviewed the rice distribution system. He urged people to utilize the free rice scheme.

శ్రీరంగాపూర్‌లో రేషన్ దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్

గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రెండవ నెంబర్ రేషన్ దుకాణాన్ని అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, సరైన విధంగా రేషన్ పంపిణీ జరుగుతున్నదో లేదో చూడాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇకనుంచి ప్రతి నెల తెల్ల రేషన్…

Read More
A DCM collided with a container on Tupran highway. The driver was trapped in the cabin and injured. Locals rescued him and sent him to the hospital.

తూప్రాన్ హైవే పై డీసీఎం ప్రమాదం, డ్రైవర్‌కు గాయాలు

మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై హల్తి వాగు సమీపంలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న డీసీఎం ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. డీసీఎం డ్రైవర్ కబ్రిష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను తీవ్ర గాయాలపాలవడంతో 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్…

Read More
The collector provided awareness on paddy procurement in Pebbair mandal and guided farmers with necessary instructions.

పెబ్బేరు రైతువేదికలో ధాన్యం కొనుగోలు అవగాహన

శుక్రవారం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామ రైతువేదికలో పిఎసిఎస్ ఐకెపి పీపీసీ నిర్వాహకులకు ధాన్యం కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, రైతులు ధాన్యం అమ్మేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతుల కోసం తాగునీరు, కుర్చీలు, టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు రిజిస్టర్ నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు ధాన్యం తీసుకువచ్చినప్పుడు తేమ శాతం నమోదు…

Read More
A new police station is being constructed in Jogulamba Gadwal’s Dharoormandal with a ₹2.65 crore budget.

జోగులాంబ గద్వాల‌లో కొత్త పోలీస్ స్టేషన్ భూమిపూజ

జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్‌కు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ జితేందర్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రజలకు మెరుగైన భద్రతను అందించేందుకు ఆధునిక పోలీస్ స్టేషన్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నిధుల నుండి రూ. 265 లక్షల రూపాయలు కేటాయించారని జితేందర్ వెల్లడించారు. మండల…

Read More
Medak MLA Mainampally Rohith Reddy focuses on development and welfare, launching key initiatives.

మెదక్‌లో అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ కృషి

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జైసంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహించి ప్రజల మద్దతు పొందారు. అనంతరం రేషన్ షాపులో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందజేశారు. అలాగే మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు పురుగులు పట్టిన…

Read More
Youth creating a gun stunt in an open-top jeep were arrested in Banjara Hills. The viral video led to a suo-moto case by the police.

బంజారాహిల్స్‌లో తుపాకీతో హల్‌చల్ చేసిన యువకులు అరెస్ట్!

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తుపాకీతో హల్‌చల్ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ, డ్యాష్‌బోర్డుపై తుపాకీ ఉంచి, గాల్లోకి ఊపుతూ ప్రజలను భయపెట్టారు. ఈ సంఘటన నగర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ యువకులు స్వయంగా ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడిగా అఫ్సర్ అనే యువకుడిని గుర్తించి, అతడిని…

Read More