Wrestling competitions were held in Kotagiri for Rama Navami with wrestlers from various states drawing huge crowds.

కోటగిరిలో శ్రీరామ నవమి సందర్భంగా కుస్తీ పోటీలు

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోటగిరి మీదిగల్లీ నాయకుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. స్థానిక యువత, క్రీడాభిమానులు ఈ కార్యక్రమానికి సన్నాహాలు చేశారు. ఈ పోటీల్లో స్థానిక ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన మల్లయోధులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో వచ్చిన మల్లయోధులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు….

Read More
Devotees thronged temples across the district for Rama Navami; divine weddings of Sitarama were performed with devotion and grandeur.

రామలయాల్లో భక్తుల రద్దీ, ఘనంగా కల్యాణోత్సవం

శ్రీరామనవమి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లాలో భక్తిశ్రద్ధలతో జరిపారు. ఉదయం నుంచే భక్తులు రామాలయాలకు భారీగా తరలివచ్చారు. చిన్న పెద్ద అన్నిరకాల ఆలయాల్లో పూజా కార్యక్రమాలు, ప్రత్యేక సేవలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథాలయం, సుభాష్‌నగర్‌ రామాలయం, బ్రహ్మపురి పెద్దరామ మందిరం, మాధవ్‌నగర్‌, న్యాల్‌కల్‌ రోడ్‌లోని కోదండరామాలయం, జెండా బాలాజీ మందిరం, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు రామాలయాల్లో కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు…

Read More
Siricilla weavers demand fair wages for saree production; protests intensify with hunger strikes after government’s inaction on fixing labor rates.

కూలీ రేట్లు పెంచక పోవడం నేతన్నల పోరుకు దారి

బీఆర్‌ఎస్ హయాంలో చీరెల ఆర్డర్లతో ఉత్సాహంగా సాగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుదేలైపోయింది. బతుకమ్మ చీరెల ఆర్డర్లు నిలిపివేయడంతో వేలాది నేతన్నలు ఉపాధి కోల్పోయారు. దాంతో 30 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కార్మికులు ప్రభుత్వాన్ని వేడించినా, స్పందన లేక పోవడంతో చివరికి పోరుబాట పట్టారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు చీరెల ఆర్డర్లు ఇవ్వడంతో ఉపాధి తిరిగి దక్కింది కానీ, కూలీ రేట్లు మాత్రం నిర్ణయించలేదు. ప్రభుత్వం…

Read More
Tribal villagers suffer due to severe drinking water scarcity, trekking miles to fetch water. Locals plead for immediate government intervention.

తాగునీటి కోసం తండ్లాడుతున్న గిరిజన గ్రామాలు…

ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి తిర్యాణి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. కొన్ని గ్రామాల్లో బోరుబావులు పాడైపోయాయి. మరికొన్ని చోట్ల బావులు అడుగంటడంతో నీటి కొరత ఉధృతమవుతోంది. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ఉన్నా, నిర్వహణ లోపాల వల్ల పైపులైన్‌లు పని చేయడం లేదు. ఫలితంగా గ్రామస్తులు తినడానికి, తాగడానికి కూడా నీరు లేక అవస్థలు పడుతున్నారు. గుండాల, మంగీ, తాటిగూడ, లంబాడీ తండాలు, భీంరాళ్ల వంటి గ్రామాల్లో ప్రజలు ఎడ్లబండ్లు లేదా నడక…

Read More
Due to trough effect, rainfall is expected across Telangana on April 7 and 8. IMD issues yellow alert for several districts in the state.

తెలంగాణలో వర్షాల అలర్ట్ – 7, 8 తేదీలకు హెచ్చరిక

తెలంగాణలో ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు (ఏప్రిల్ 5), రేపు (ఏప్రిల్ 6) వరకు పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. అయితే, 7వ తేదీ నుంచి మళ్లీ వర్షాల সম্ভావన ఉందని వెల్లడించింది. వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉండే అవకాశముందని హెచ్చరించింది. ఈ నెల 7న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట,…

Read More
A Scorpio car caught fire near Kyasampally in Kamareddy; passengers escaped unhurt as fire services responded swiftly.

క్యాసంపల్లి శివారులో స్కార్పియోలో మంటలు

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అప్రమత్తత కారణంగా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. భువనగిరి నుంచి బడాపహడ్ వెళ్తున్న స్కార్పియో కారులో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. ఈ దృశ్యం గమనించిన డ్రైవర్ చాకచక్యంగా స్పందించి కారును రోడ్డు పక్కకు ఆపాడు. అప్పటికి కారులో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. కారులో పొగలు రావడం గమనించిన వారు వెంటనే అప్రమత్తమై కారు వెలుపలికి పరుగులు తీశారు. గమనించిన వెంటనే…

Read More
Adilabad officials and leaders paid rich tributes on the 118th birth anniversary of Babu Jagjivan Ram through floral homage and commemorative events.

జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా

బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయం, స్టాచు మరియు STU భవనాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, శాసన సభ్యులు పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సంఘ నాయకులు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ సేవలు భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమని,…

Read More