చల్మెడలో విద్యుత్ సబ్స్టేషన్కు భూమిపూజ
నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించేందుకు మెదక్ ఎమ్మెల్యే డా. మైనపల్లి రోహిత్ రావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చల్మెడ గ్రామానికి రూ.2.37 కోట్ల నిధులతో విద్యుత్ సబ్స్టేషన్…
