స్వచ్ఛ బయో ఒప్పందంపై బీఆర్ఎస్ ఆరోపణలు

అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం స్వచ్ఛ బయో సంస్థతో రూ.1000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ వెనుక పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్… ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడిపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను గుప్పించింది. స్వచ్ఛ బయో, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ తెలిపిన…

Read More

తెలంగాణలో వర్షాల హెచ్చరిక: 5 రోజులు వర్షాలు

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. నేటి నుంచి రేపటి వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని…

Read More

హైదరాబాద్ లో కుండపోత వర్షం. పలు ప్రాంతాలు జలమయం, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. మరో మూడు గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు…

Read More

గజ్వేల్‌లో కోల్‌కతా ఘటనపై డాక్టర్ల నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దావఖాన నుండి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుమీద నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ దవఖాన సూపరిండెంట్ డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్య,మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో ట్రేని డాక్టర్ పై అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

Read More

హైదరాబాద్‌లో గర్భాశయ క్యాన్సర్ఫై అవగాహన వాక్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మోంటీ ప్రొడక్షన్స్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ACP పూర్ణచందర్రావు గారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభించి ఐమాక్స్ వరకు కొనసాగింది. అనంతరం ఐమాక్స్ లొ మాక్ డాన్స్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏసిపి పూర్ణచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతూ మొంటి ప్రొడక్షన్స్ వాళ్ళు సమాజంలోని మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించే విధంగా ఈ వాక్…

Read More

వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి

రామాయంపేటలోపశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం మర్డర్ ఘటన నిరసిస్తూ రామాయంపేటలో వైద్యులు ఓపి సేవలను నిలిపివేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు నిరసన తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులు సిద్దిపేట చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని వైద్యులపై…

Read More

కలకత్తా రాష్ట్రంలో మహిళ వైద్యురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన

కలకత్తా రాష్ట్రంలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యులందరూ కలిసి నల్లా బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో రాష్టం లో మహిళ వైద్యురాలి పై జరిగిన సంఘటన ను నిరసిస్తూ హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వైద్యులు…

Read More