గజ్వేల్‌లో కోల్‌కతా ఘటనపై డాక్టర్ల నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దావఖాన నుండి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుమీద నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ దవఖాన సూపరిండెంట్ డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్య,మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో ట్రేని డాక్టర్ పై అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

Read More

హైదరాబాద్‌లో గర్భాశయ క్యాన్సర్ఫై అవగాహన వాక్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మోంటీ ప్రొడక్షన్స్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ACP పూర్ణచందర్రావు గారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభించి ఐమాక్స్ వరకు కొనసాగింది. అనంతరం ఐమాక్స్ లొ మాక్ డాన్స్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏసిపి పూర్ణచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతూ మొంటి ప్రొడక్షన్స్ వాళ్ళు సమాజంలోని మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించే విధంగా ఈ వాక్…

Read More

వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి

రామాయంపేటలోపశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం మర్డర్ ఘటన నిరసిస్తూ రామాయంపేటలో వైద్యులు ఓపి సేవలను నిలిపివేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు నిరసన తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులు సిద్దిపేట చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని వైద్యులపై…

Read More

కలకత్తా రాష్ట్రంలో మహిళ వైద్యురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన

కలకత్తా రాష్ట్రంలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యులందరూ కలిసి నల్లా బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో రాష్టం లో మహిళ వైద్యురాలి పై జరిగిన సంఘటన ను నిరసిస్తూ హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వైద్యులు…

Read More

భైంసా పట్టణంలో పేకాట రాయుళ్ల అరెస్టు

భైంసా పట్టణం లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పేకాట రాయుళ్లు రంగంలోకి దిగి పట్టుకున్న ఏఎస్పి అవినాష్ కుమార్ పట్టుకున్నారు.పేకాట ఆడుతున్న వారిలో చోటమోట నాయకులు వున్నట్లు తెలుస్తోంది.బైంసా మండల వ్యాప్తంగా రోజురోజుకు పేకాట రాయుల్లుమితిమీరిపోతున్నారుమొన్నటికి మొన్న మండలంలోని మహాగం గ్రామంలో పేకాట రాయలు పట్టుబడగా, తాజాగా శనివారం మధ్యానం బైoసా పట్టణంలో పేకాట రాయళ్ళు పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఘటన వేలుగులోకి వచ్చింది. చోటామోటా నాయకులు సైతం ఈ పేకాటలో తమ జోరుచూపిస్తున్నారు.బైంసా పట్టణంలోని హృందాయ్…

Read More

బాదన్ కుర్తి బిడ్జికి దివంగత నేత స్వర్గీయ రాథోడ్ రమేష్ పెరును నామకరణం చేసిన బాదన్ కుర్తి గ్రామస్థులు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తి ప్రక్కన ఉన్న గోదావరి బిడ్జికి ఎనలేని కృషి చేసి రెండు జిల్లాలు కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు రవణాసౌకర్యం కొరకు చిన్న గోదావరికి బిడ్జి ని కట్టించిన స్వర్గీయ రాథోడ్ రమేష్… రెండు జిల్లాల కలుపలని ఉద్దేశంతో 2008 లో అప్పటి MLA రాథోడ్ రమేష్ బిడ్జి ని నిర్మించాలని కంకణం కట్టుకొని బిడ్జికి నిర్మింపచేశారు. గత రెండు నెలల క్రితం మరణించిన మాజీ MLA,ఎంపీ రాథోడ్ రమేష్. జ్ఞాపకర్థం కొరకు…

Read More