In Nirmal district, 278 candidates have been selected for teacher positions through DSC 2024, with appointment letters to be handed out by the Chief Minister.

నిర్మల్ జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు

నిర్మల్ జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా 342 ఖాళీలకు గాను అందులోనుండి 278 అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి తెలిపారు. 27 కేటగిరీల్లో 278 ఎంపిక చేయడం జరిగిందని వివిధ కేటగిరి రోస్టర్ పాయింట్లలో అభ్యంతర అభ్యర్థులు లేనందువల్ల కొన్ని ఖాళీగా మిగిలిపోయాయని ఇందులో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు 28 మంది ఎస్టీ ఉర్దూ ఉపాధ్యాయులు…

Read More
During the Sharannavaratra festival, devotees gather in Basar to seek blessings from Goddess Kalaratri, participating in special rituals and free meals.

బాసరలో కాళరాత్రి అమ్మవారి దర్శనం

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్స‌వాలలో 7వ రోజు మూలా నక్షత్రం అమ్మవారు “కాళరాత్రి దేవి” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి విశేష మూలానక్షత్ర సరస్వతి పూజ అష్టోత్తరనామార్చన లతో చతుఃషష్టి ఉపచార పూజాది కార్యక్రమాలను వైదిక బృందం నిర్వహించి వివిధ కూరగాయలతో ‘కిచిడి’ నైవేద్యాన్ని నివేదించారు. అమ్మవారి మూలా నక్షత్రం అక్షరాభ్యాసానికి విశేషమైనందున భక్తుల రద్దీకి తగినట్లు ఈ రోజు ప్రాతః కాలం 02-00గంటల నుండి అక్షరాభ్యాస మండపాలలో వైదిక…

Read More
The Madiga Reservation Struggle Committee protested, demanding a halt to job recruitments until the SC classification is implemented following a Supreme Court ruling.

ఎస్సీ వర్గీకరణ అమలుకు నిరసన ప్రదర్శన

ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంతవరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. పోయిన ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు. గంటలోపే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఇప్పటికీ రెండు నెలలు దాటిన ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకు రాలేదని దీనివలన మాదిగ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని,…

Read More
A voter registration drive for graduates was held in Watoli village, with local BJP leaders urging eligible individuals to register for their voting rights.

వాటోలి గ్రామంలో ఓటు నమోదు కార్యక్రమం

ముధోల్ నియోజకవర్గం బైంసా మండలం వాటోలి గ్రామంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 2021 సంవత్సరము ముందు డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క పట్టభద్రుడు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని…

Read More
During the Sharannavaratrulu festivities, devotees in Nirmal presented Bonalu to Durga Mata with traditional music, dance, and offerings, expressing their joy and gratitude for her blessings.

నిర్మల్‌లో దుర్గామాతకు బోనాల సమర్పణ

శరన్నవరాత్రుల్లో భాగంగా నిర్మల్ దక్షిణ శాస్త్రి నగర్ దుర్గామాత అమ్మవారికి మేళ తాళాలతో, డప్పుల చప్పులతో, నృత్యాలతో దుర్గామాతకు బోనాలు సమర్పించారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో దర్శనమిస్తుందని ఆ అమ్మవారు తమ కుటుంబాలను , పిల్లలను చల్లగా చూడాలని విద్యాబుద్ధులు బాగా రావాలని అమ్మవారి చూపులు మా అందరి పై ఉండాలని ప్రతి సంవత్సరము ఇలాగే బోనాలు సమర్పించుకుంటామని ఇది మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమానంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

Read More
The Navaratri celebrations at Gattu Maisamma Temple in Bainsa featured special pooja ceremonies, emphasizing the importance of Hindu Dharma and unity among devotees.

గట్టు మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఉదయం 8.30 హారతి కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. సనాతన హిందూ ధర్మ రక్షణ కొరకు ప్రతి ఒక్కరు ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలని అందరూ ఒక్కటే సనాతన హిందూ ధర్మం గురించి ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణము పిల్లలకు చెప్పడం మరియు దేశం కోసం ధర్మం కోసం రక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందడుగు…

Read More