A 10th-grade student in Nalgonda district dies from an electric shock while talking on the phone. The incident occurred in Makkapalli village.

విద్యుత్ షాక్‌తో బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాదం

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి బాలుడు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఉదయం గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నేతళ్ల కిరణ్, స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ కొండమల్లేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి వస్తున్న కిరణ్, శనివారం ఉదయం ఫోన్ రావడంతో డాబాపైకి వెళ్లి మాట్లాడుతున్నాడు. అతని పొరపాటున డాబా పక్కన ఉన్న విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. వెంటనే విద్యుత్ షాక్…

Read More
Authorities demolished an illegal structure on Sagar Road, Miryalaguda, citing it as Gram Kantham land without necessary permits.

మిర్యాలగూడలో అక్రమ నిర్మాణం కూల్చివేత

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్ పై అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని మున్సిపల్, రెవిన్యూ అధికారులు నేలమట్టం చేశారు. ఈ నిర్మాణం మున్సిపల్ చైర్మన్ అనుచరులకు చెందిన స్థలంగా భావిస్తున్నారు. సర్వే నంబర్ 992లో ఉన్న సుమారు పదిగుంటల భూమి గ్రామ కంఠం భూమిగా గుర్తించబడింది. షెడ్డు నిర్మాణానికి అనుమతులు లేవని గతంలోనే నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో తెల్లవారుజామున భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత చేపట్టారు. మున్సిపల్…

Read More
A private travel bus overturned near Nandipadu, Miryalaguda, injuring 10 passengers. The accident was caused by overspeeding and the driver falling asleep. Injured passengers were rushed to the nearby hospital.

మిర్యాలగూడలో ప్రైవేట్ బస్సు బోల్తా, 10 మందికి గాయాలు

మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్ పల్లి హైవేపై నందిపాడు సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు, బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం అందింది. బస్సు ఒంగోలు నుండి హైదరాబాద్ వెళ్ళేందుకు బయలుదేరింది. కానీ ప్రమాదం జరిగినప్పుడు, బస్సు అతి వేగంతో ప్రయాణిస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవ్ చేస్తున్నాడని ప్రయాణికులు తెలిపారు. ఈ కారణంగా అదుపు తప్పి, రాళ్ల కుప్పను డీకొని బస్సు బోల్తా…

Read More
Residents of Vivekananda Colony protested against encroachments on NSP canal, demanding authorities restore its original width to prevent flooding.

వివేకానంద కాలనీవాసుల ఆందోళన

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వివేకానంద కాలనీవాసులు అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే సమీపంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూమిలోని 626 సర్వే నంబర్ పరిధిలో ఎన్ఎస్పీ కాలువ ఆక్రమణతో వరద నీరు కాలనీ రోడ్లపై ప్రవహిస్తుండటం కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. కాలువ ఆక్రమణల వల్ల కాలనీలో నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాలనీవాసులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కాలువ ఆక్రమణను తొలగించి, దాని గర్భాన్ని…

Read More
Police arrested a ganja seller in Miryalaguda, seizing 1.3 kg of ganja, a cellphone, and ₹2000 in cash. DSP Rajasekhar Raj disclosed the details.

మిర్యాలగూడలో గంజాయి విక్రేత అరెస్ట్

మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు గంజాయి విక్రయాలకు చెక్ పెట్టారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా అతని దగ్గర నుండి ఒక సెల్ ఫోన్ మరియు రూ. 2000 నగదు కూడా పట్టుకున్నారు. ఈ చర్య స్థానికంగా సంచలనం రేపింది. వివరాలను డిఎస్పి రాజశేఖర్ రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, అతను నేరస్థుల నెట్‌వర్క్ లో…

Read More
CM Revanth Reddy will inaugurate a medical college in Nalgonda and launch major irrigation projects, marking a significant step for the region's development.

నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 7న పర్యటించనున్నారు. రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరాలు వెల్లడించారు. నల్గొండ పట్టణంలో మెడికల్ కాలేజ్‌ను ప్రారంభిస్తారని, అలాగే నకిరేకల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతోపాటు మరో రూ. 500 కోట్ల వ్యయంతో చేపట్టిన కెనాల్స్ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా నల్గొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలకు…

Read More

పీఏపల్లి స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం

నల్లగొండ జిల్లా పీఏపల్లి మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థత చెందిన విద్యార్థులను తక్షణమే దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తగిన వైద్య సహాయాన్ని అందించేందుకు అధికారులను ఆదేశించారు….

Read More