In East Anand Bag, two individuals reported mobile thefts after being distracted by thieves. Police are investigating the incidents based on CCTV footage.

ఈస్ట్ ఆనంద్ బాగ్ లో మొబైల్ చోరీ ఘటన

ఉదయం ఆనంద్ బాగ్ లో పాల కోసం వెళ్లిన వ్యక్తి వద్ద నుండి అందరూ చూస్తుండగానే దర్జాగా పాకెట్ లో నుండి ఫోన్ కొట్టేసిన దుండగులు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్ కు వచ్చిన మరో వ్యక్తి వద్ద నుండీ మొబైల్ చోరీ. మొత్తం రెండు చోట్ల ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు తెలిసింది. నీ డబ్బులు కింద పడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తి దృష్టి మరల్చి జేబులో ఉన్న…

Read More
In Charalapally, a female Aghori conducted a food distribution program for orphaned children, emphasizing the need for compassion and support from society.

అనాధ పిల్లలకు అన్నదానం చేసిన మహిళా అఘోరి

చేసే మంచిని తప్ప ఏమీ తీసుకుపోమని మహిళా అఘోరి సాధువు అన్నారు. చర్లపల్లి ఈసి నగర్ లోని పీర్స్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను చిన్నతనంలోనే ఇంట్లోనుండి వెళ్లిపోయను కాబట్టి ఆ బాధలు తెలుసన్నారు. అందుకోసమే ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాజకీయ నాయకులు, ఆర్థికంగా ఉన్నవారు గోసేవా, బట్టలు, పుస్తకాలు, ఆహారం లాంటి సహాయ కార్యక్రమాలు చేయాలని కోరారు.

Read More
The Telangana government held a committee meeting for the Indiramma Housing Scheme in Ghatkesar, detailing the selection process for beneficiaries.

ఇందిరమ్మ ఇండ్ల స్కీం కమిటీ మీటింగ్ ఘట్కేసర్‌లో జరుగింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ఇందిరమ్మ ఇండ్ల స్కీం” లో భాగంగా ఘట్కేసర్ లోని SBR ఫంక్షన్ హాల్ లో కమిటీ మీటింగ్ మేడ్చల్ బి-బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సభ అధ్యక్షతన జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి,పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ ఉమ్మడి ఘట్కేసార్ కాంగ్రెస్ లీడర్స్ పాల్గొని…

Read More
In Peerzadiguda Municipal Corporation, Mayor Amar Singh distributed clothes to sanitation workers as a Dasara gift, recognizing their hard work and commitment to community welfare.

దసరా కానుకగా పారిశుధ్య కార్మికులకు మేయర్ అమర్ సింగ్ బట్టలు పంపిణీ

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు దసరా కానుకగా మేయర్ అమర్ సింగ్ బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నేడు జరగగా, మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ, “పారిశుధ్య కార్మికుల కృషి అభినందనీయమని” తెలిపారు. మేయర్ ప్రాముఖ్యతను గుర్తించి, పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ త్రిలేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు, అలాగే DE సాయినాథ్ గౌడ్ మరియు ఇతర పారిశుధ్య కార్మికులు…

Read More
Former Minister Harish Rao attended a BRS event in Malkajgiri, emphasizing the significance of the Bathukamma festival and criticizing the current government.

బిఆర్ఎస్ కార్యక్రమంలో హరీష్ రావు వ్యాఖ్యలు

మల్కాజిగిరిలో బిఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ అమ్మవారి మండపం వద్దకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచం గుర్తిస్తుందని తెలియజేశారు. అలాగే తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దే అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ ను హైడ్రాను అడ్డం పెట్టుకొని బ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు. దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి ససద్బుద్ధిని…

Read More

నిజాంపేటలో దుర్గమ్మ కుంకుమార్చన కార్యక్రమం

నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గమ్మ వారు ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో గ్రామ ముత్తైదుల మహిళలచే, కుంకుమార్చన దాత మాజీ జెడ్పిటిసి పంజా పద్మజా విజయ్ కుమార్ దంపతుల సహకారంతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఈ సందర్భంగా…

Read More
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో నిజాంపేట పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ రహిత సమాజంపై నాటికలు ప్రదర్శించి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

నిజాంపేటలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య నిజాంపేట మండలంలో పర్యావరణ స్వచ్ఛతకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్లాస్టిక్ రహిత సమాజంపై నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించి, గ్రామస్థులు మరుగుదొడ్ల వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యాదయ్య…

Read More