Value Zone Hypermarket in Nacharam, Uppal constituency, was inaugurated by actor Nandamuri Balakrishna and MLA Bandari Lakshmareddy with grand celebrations and fanfare.

ఉప్పల్ నాచారంలో వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ప్రారంభం

ఉప్పల్ నియోజకవర్గం నాచారం లో వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, వాల్యూ జోన్‌ను ప్రారంభించడం తనకు సంతోషకరంగా ఉందని అన్నారు. సాంకేతికంగా విడిపోయిన తెలుగువాళ్లు అంత ఒకటే అనడంతో పాటు, అన్ని దేశాలలో తెలుగువారు…

Read More
Chairman Harikepudi Gandhi emphasized his commitment to the welfare of all castes and communities. He inaugurated the Sagar Sangham community hall and promised support for women's empowerment and development.

సగరుల అభ్యున్నతి కోసం పిఎసి చైర్మన్ గాంధీ మాటలు

అన్ని కులాల అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతోందని, నిబద్దత క్రమశిక్షణకు మారుపేరైన సగరుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడతానని పిఎసి చైర్మన్ శేర్లింగంపల్లి శాసనసభ్యులు హరికెపూడి గాంధీ పేర్కొన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో గల సగర సంగం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవనం ప్రారంభోత్సవానికి స్థానిక కార్పొరేటర్ రోజా దేవి రంగారావుతో కలిసి పిఎసి చైర్మన్, శాసనసభ్యులు అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా…

Read More
Sheri Satish Reddy rebukes MLA Krishna Rao's claims of stalled Kalyana Lakshmi checks, accusing him of emotional rhetoric against the Congress government.

కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో కౌంటర్ ఇచ్చిన శేరి సతీష్

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవపు ఆరోపణలు మానుకోవాలని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో చెక్కులు ఇవ్వడం లేదని విమర్శిస్తూ మాట్లాడిన మాటలకు శేరి సతీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన మీద కోపంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపకండి కూకట్ పల్లి…

Read More
Shivamma and Mallayya, elderly parents from Vani Nagar, protested for the return of 30 tulas of gold that their daughter refused to return. Despite approaching the police, the parents took to the streets with the help of human rights activists.

బంగారం తిరిగి ఇవ్వలేని కూతురు మీద వృద్ధ దంపతుల ధర్నా

మల్కాజిగిరి సర్కిల్ వాణీనగర్‌లో శివమ్మ, మల్లయ్య అనే వృద్ధ దంపతులు తమ కుమార్తె బాలమణి నుంచి 30 తులాల బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఇద్దరూ రెండు సంవత్సరాల క్రితం తమ ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని తమ బంగారాన్ని కుమార్తెకు దాచిపెట్టమని అప్పగించారు. కానీ అప్పటి నుండి ఆ బంగారం తిరిగి ఇవ్వలేదు. వారికి అనేకసార్లు బంగారం అడిగినా ఫలితం లేకపోవడంతో, మానవహక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వారి సహకారంతో కుమార్తె ఇంటి…

Read More
Medchal Congress leaders, led by Mayor Amar Singh, support the Moosi River Revival march initiated by Telangana CM Revanth Reddy, joining with farmers and locals.

మూసీ నది పునరుజ్జీవన యాత్రలో మేడ్చల్ కాంగ్రెస్ నేతల సంఘీభావం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు మూసీ నది పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర పిలుపుమేరకు మేడ్చల్ నియోజకవర్గ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారి ఆదేశాలతో పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు పెద్ద ఎత్తున పిలాయిపల్లి తరలి వెళ్లడం జరిగింది. టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారు,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్…

Read More
Rakesh Reddy from Gudimetla expressed his distress over police involvement in the encroachment of their 19 acres of land in Tirumala Nagar, Moula Ali.

గుడిమెట్లలో భూముల కబ్జా పై ఆవేదన

ల్యాండ్ విషయంలో పోలీసులను అడ్డం పెట్టుకొని మా భూములు కబ్జా చేశారని గుడిమెట్ల రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మౌలాలిలోని తిరుమల నగర్ లో ఉండే మా 19 ఎకరాలను గుండాలను పోలీసులను అడ్డం పెట్టుకొని మాభూమిని కబ్జా చేశారని తెలిపారు. 1977లో ఈ ల్యాండ్ ను మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నమని, పహాని కూడా మా పేరు మీద ఉందని అన్నారు. ఇందులో తోటను పెంచం, డైరీ నడిపించడం, క్వారీ బిజినెస్ చేశాం అని అన్నారు….

Read More
On Police Martyrs' Day, Rachakonda CP Sudhir Babu paid tributes at the Amberpet CR headquarters, honoring police personnel who lost their lives in duty.

అంబర్‌పేటలో పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు

పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా అంబర్‌పేట సిఎఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి , పోలీసు అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, 21 అక్టోబర్, 1959 లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సేనల ఆకస్మిక దాడిలో ప్రాణాలు అర్పించిన 10 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల స్మారకార్థం దేశవ్యాప్తంగా…

Read More