Congress leaders defend MLA Dr. Mainampalli Rohith, criticizing BJP's baseless attacks. Emphasis on contributions to the poor and farmers.

బిజెపి నాయకులపై కాంగ్రెస్ నేతల కౌంటర్

కాంగ్రెస్ ప్రభుత్వంను ఏర్పరచిన ఏడాది కాలంలో రైతులకు, పేదలకు అనేక మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టినట్టు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక బిజెపి నాయకులు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు రాజేష్ తెలిపారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బిజెపి నాయకులు మైనంపల్లి రోహిత్ పై విమర్శలు మానుకోవాలని…

Read More
Medak district's police arrested Suraj from Bihar for smuggling ganja. CI Venkataraja Gowd assures strict action against drug offenders.

గంజాయి కేసులో సూరజ్ అరెస్టు

పద్మరాయునిగుట్టలో గంజాయి సోదా:మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని పద్మరాయునిగుట్ట మిర్జాపల్లి క్రాస్ రోడ్ వద్ద నిన్న రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగు తీసుకెళ్తున్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన సూరజ్ అనే వ్యక్తిని చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతని బ్యాగులో గంజాయి ఉందని తేలింది. సూరజ్ యొక్క ఆత్మసాక్ష్యం:సూరజ్‌ను విచారించగా, గంజాయి తనకోసమే, కానీ అవసరమైన వారికి అమ్ముతానని వెల్లడించాడు. ఈ కేసులో గంజాయి…

Read More
Medical camp held at Chinna Shankarampet Kasturba Hostel under Collector's orders; 50 students examined, provided treatment for winter-related issues.

చిన్న శంకరంపేట కస్తూర్బా హాస్టల్‌లో వైద్య శిబిరం

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్‌లో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదేశాల మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారి సాయి సింధు నేతృత్వంలో 50 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చలికాలం కారణంగా విద్యార్థుల వద్ద తలెత్తిన దురద సమస్యకు ప్రత్యేక మందులు అందించారు. హాస్టల్…

Read More
Masayipet Mandal Sadhana Samithi expresses joy over the release of the Gazette notification for the establishment of the new Mandal office. They thank the state government for this achievement.

మాసాయిపేట మండలానికి నూతన కార్యాలయం ఏర్పాటుకు గెజిట్ విడుదల

మాసాయిపేట నూతన మండలానికి మండలప్రజా పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు గెజిట్ విడుదల చేయడం పట్ల మాసాయిపేట మండల సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా, సాధన సమితి అధ్యక్షుడు మాసాయిపేట యాదగిరి మాదిగ ఒక ప్రకటన విడుదల చేశారు. మాసాయిపేటను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో సుదీర్ఘ ఉద్యమాలు చేసిన మాసాయిపేట మండల పరిధిలోని గ్రామాల ప్రజల ఆకాంక్ష నెరవేరిందని ఆయన తెలిపారు. గ్రామాల ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆహ్లాదంగా స్వాగతించారు….

Read More
In Rajak Palli village, an unknown individual electrified a tractor parked in a field. The victim couple reported the incident to the police, urging them to identify the culprits.

వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ కు కరెంట్ షాక్

నిజాంపేట మండలం రజాక్ పల్లి గ్రామంలో వ్యవసాయ పొలంలో నిలిపి ఉన్న ట్రాక్టర్ కు గుర్తుతెలియని వ్యక్తులు కరెంట్ షాక్ పెట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి బాధితులైన బక్కోళ్ల కొండల్, నాగలక్ష్మి వివరాలను ఇచ్చారు. కొండల్ తన వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ ను పొలంలో ఆపి ఇంటికి వెళ్లిపోయాడు. కానీ, మరుసటి రోజు పొలం వద్ద చేరినప్పుడు ట్రాక్టర్ వద్ద అనుకోని షాక్ కనిపించింది. స్టార్టర్ నుండి ట్రాక్టర్ వరకు గుర్తుతెలియని దుండగులు…

Read More
Mandal Special Officer Venkataiah inspected various hostels and shared updates on family survey data collection. He emphasized the need for clean food and better facilities.

హాస్టల్ పరిస్థితులు, సమగ్ర కుటుంబ సర్వే పై పరిశీలన

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు కమిటీ వేయడం జరిగిందని, సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 12,282 మంది డేటా తీసుకోవడం జరిగిందని, మూడు రోజుల నుండి డేటా కూడా నమోదు చేసుకోవడం జరుగుతుందని ఈనెల చివరి వరకు పూర్తి డేటా నమోదు చేయడం జరుగుతుందని, మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల తెలంగాణ మోడల్ పాఠశాల ఎస్సీ హాస్టల్ ఎస్టి హాస్టల్ లను…

Read More
Priest Raju Pantulu shares his spiritual advice for Ayyappa devotees during Karthika month. The 14th Maha Padi Pooja in Shankarampet received immense participation and devotion.

శబరిమలై భక్తులందరికీ పూజారి రాజు పంతుల సూచనలు

శబరిమలై వెళ్లే భక్తులు శబరిమలై లో ఉన్న వామర స్వామిని దర్శనం చేసుకోకూడదని కార్తీక మాసం వచ్చిందంటే అయ్యప్ప మాలదారులు మాలలు ధరించి ఎంతో నియమనిష్ఠలతో భక్తిశ్రద్ధలతో 48 రోజుల దీక్ష కొనసాగుతుందని మాల వేసిన రోజు నుండి మాల విరమించే వరకు గ్రామాలలో ఉన్న మాలాదారులు శవం కనిపిస్తేనే స్నానమాచరించి శరణు ఘోష చదువుతారు అలాంటప్పుడు శబరిమలై లో ఉన్న దర్గాను దర్శించుకోవడం ఎందుకని పూజారి రాజు పంతులు అన్నారు, చిన్న శంకరం పేట మండల…

Read More