Medak District Collector Rahul Raj inaugurated the science exhibition at Chinnashankarampet Model School, encouraging students' innovations.

మెదక్ మోడల్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వాని, ఉపాధ్యాయులు, సిబ్బంది కలెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా ఉపయోగకరమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ…

Read More
In Medak's Ramayampet, villagers protested against the Electricity AE for allegedly misbehaving with women while collecting bills.

రామాయంపేటలో విద్యుత్ ఏఈపై గ్రామస్తుల ఆగ్రహం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో విద్యుత్ ఏఈ తిరుపతిరెడ్డి తన సిబ్బందితో కలిసి విద్యుత్ బిల్లుల వసూలు కోసం వెళ్లాడు. అయితే, ఈ సందర్భంగా ఆయన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై గ్రామస్తులు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ, అధికారుల ప్రవర్తన అనుచితం అని, వారు విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇది గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీనిపై స్పందించిన విద్యుత్ ఏఈ…

Read More
Protest for Fair Implementation of Indiramma Scheme

అర్హులకు భరోసా పథకాన్ని అందించాలంటూ ఆందోళన

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలలో భాగంగా సర్వే నిర్వహించారు. అయితే, గ్రామసభ సందర్భంగా అర్హులైన భూమిలేని నిరుపేదలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం అందించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ పథకం కేవలం భూమి ఉన్నవారికే వర్తిస్తోందని గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామస్థుల తీరును చూస్తే, అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడం, అనర్హుల పేర్లు ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ…

Read More
Narsing SI Ahmad Mohiyuddin led a road safety awareness drive, warning against drunk driving, minor driving, and helmet violations.

నర్సింగ్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

నర్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమాన్ని ఎస్సై అహ్మద్ మోయుద్దిన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాల తీవ్రతపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ పిల్లలకు వాహనాలు…

Read More
Additional Collector Nagesh reviewed the survey in Bagirthipalli for Rythu Bharosa, Indiramma Aathmiya Bharosa, ration cards, and housing schemes.

బాగీర్తిపల్లిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల సర్వే పరిశీలన

చిన్న శంకరంపేట మండలంలోని బాగీర్తిపల్లి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి సర్వే నిర్వహించారు. ఎంపీడీవో దామోదర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వేను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. అర్హుల వివరాలను కచ్చితంగా నమోదు చేసి, వారి జాబితాను సక్రమంగా రూపొందించాలని ఆయన సూచించారు. అధికారులతో సమావేశమైన నగేష్, సర్వేను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారికి…

Read More
Dubakka MLA Kotha Prabhakar Reddy faced protests in Narsing Mandal as Congress leaders opposed his foundation stone-laying, crediting funds to Minister Konda Surekha.

నార్సింగ్ మండలంలో కేపిఆర్ కు వ్యతిరేకంగా నిరసన

నార్సింగ్ మండలం నర్సంపల్లి, వల్లూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కేపిఆర్ గో బ్యాక్, కేపీఆర్ ఖబర్దార్ అంటూ స్థానికులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆయన హాజరైన కార్యక్రమాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, నార్సింగ్ మండల అభివృద్ధికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండా సురేఖ నిధులు మంజూరు చేశారని, కానీ ఎమ్మెల్యే కేపిఆర్ శంకుస్థాపన…

Read More
A young farmer from Medak, struggling with debt and lack of government aid, took his own life after failing to repay a loan. His family has filed a complaint.

అప్పు తీర్చలేక యువరైతు ఆత్మహత్య

మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె కృష్ణ (23) అనే యువరైతు, అక్క పెళ్లి కోసం తెలిసినవారి దగ్గర అప్పు చేశాడు. అప్పు తీర్చడానికి తన దగ్గర ఉన్న 1.02 ఎకరాల పాలంలో వ్యవసాయం చేయడానికి బోరు వేయించాడు. అయితే, ఈ బోరు వ్యవస్థ ఫెయిల్ అయి, పంట దిగుబడీ ఆశించినంతగా రాలేదు. ప్రభుత్వ సాయం కూడా అందకపోవడంతో, కృష్ణ అప్పు తిరిగి చెల్లించడానికి ఎలాంటి మార్గం కనుగొనలేకపోయాడు. అతని అప్పు మొత్తం 4…

Read More