Villagers in Rayilapur were shocked to find an ancient Veeramallu statue discarded in a trash pile. They demand the statue's reinstallation in the village.

రాయిలాపూర్‌లో చెత్తకుప్పలో పడేసిన పురాతన విగ్రహం

రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో చెత్త కుప్పలో ఓ పురాతన వీర మల్లు విగ్రహాన్ని పడేశారని గ్రామస్తులు తెలిపారు.గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో ఉన్న పురాతన విగ్రహాన్ని తొలగించి రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో పడవేశాడని పేర్కొన్నారు.ఈ విగ్రహాన్ని రోడ్డు పక్కన చేత్తలో చూసిన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు పిర్యాదు చేసిన్నట్లు తెలిపారు.వీర మల్లు విగ్రహాన్ని చెత్త కుప్పలో పడేసిన వారే గ్రామంలో తిరిగి విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని గ్రామస్థులు…

Read More
Social worker Ayitha Paranjyothi donated a water dispensary to Chegunta Government Hospital, providing cold and normal water for patient relief.

ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ డిస్పెన్సరీ బహుకరించిన ఆయిత పరంజ్యోతి

చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల దాహార్తిని తీర్చేందుకు వేడి మరియు నార్మల్ కూల్ వాటర్ డిస్పెన్సరీని అయితపరంజ్యోతి తన సొంత డబ్బులు వెచ్చించి ఆసుపత్రికి బహుకరించారు, ఆస్పత్రిలో ప్రజల దహర్తిని తీర్చేందుకు అడగగానే వాటర్ డిస్పెన్సర్ని బహకరించినందుకు వైద్య సిబ్బంది సంఘ సేవకుడు ఆయిత పరంజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు, సంఘ సేవకుడు ఆయిత పరంజ్యోతి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు వాటర్ డిస్పెన్సరీ కావాలని వైద్య సిబ్బంది సూచించడంతో వెంటనే ప్రజల దాహార్తి…

Read More
MLA M. Rohith announced the opening of 473 paddy procurement centers in Medak, with a ₹500 bonus for fine quality paddy to support farmers.

మెదక్ జిల్లాలో 473 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మెదక్ జిల్లాలో 473 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి చివరిగింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని సన్నరకం దాన్యానికి 500 రూపాయల బోనస్ రైతులకు ఇవ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు, చిన్న శంకరంపేట మండల కేంద్రంలో పిఎసిఎస్ చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాo మండలంలోని సూరారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్…

Read More
Medak Collector Rahul Raj conducted a surprise inspection of a school, urging teachers to focus on student attendance and better education outcomes.

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మిక పాఠశాల తనిఖీ

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో నాణ్యమైన విద్యాబోధన అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనికి చేశారు పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధన చేశారు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వాళ్ళిచ్చిన సమాధానం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు, విద్యార్థుల హాజరు…

Read More
Three teachers have been appointed under DSC 2024 at Nizampet primary school, addressing a long-standing shortage. Gratitude was expressed to educational authorities.

నిజాంపేట పాఠశాలలో ముగ్గురు కొత్త ఉపాధ్యాయుల నియామకం

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం డీఎస్సీ 2024 కు సంబంధించిన ముగ్గురు ఉపాధ్యాయులు పాఠశాలకు నియమించినట్లు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా పాఠశాలలో ఉపాధ్యాయుల కోరత ఉన్నందున పాఠశాలకు నూతన పోస్టులు మంజూరు చేసినందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎంఈఓ డిఈఓ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు చక్కటి విద్య బోధన అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులునరేష్,శ్రీలత,బాజా రాజేందర్, నేరోళ్ల…

Read More
To prevent farmers from being cheated by middlemen, the government has set up 473 procurement centers in Medak, ensuring fair prices for A and B grade paddy.

రైతుల కోసం 473 కొనుగోలు కేంద్రాల ప్రారంభం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏ గ్రేడ్ రకానికి 2320 బి గ్రేడ్ రకానికి 2300 రూపాయల క్వింటాలకు చెల్లించడం జరుగుతుందని జిల్లాలో 473 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్…

Read More
As part of the 48-week diploma course in agricultural distribution, Medak dealers visited a successful date palm field in Ramayampet for field training.

మెదక్ జిల్లా డీలర్లకు ఖర్జూర క్షేత్ర సందర్శన

జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ హైదరాబాద్ మరియు వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పాదక పంపిణీ దారుల డిప్లమో కోర్సులో భాగంగా 48 వారాలపాటు నిర్వహించే శిక్షణ తరగతులలో భాగంగా నేడు మెదక్ జిల్లా డీలర్లకు క్షేత్ర సందర్శన రామాయంపేటలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోనే వినూత్నంగా అతి తక్కువ మంది పండిస్తున్నటువంటి నూతన పంట అయినటువంటి ఖర్జూర సాగు చేస్తూ విజయవంతంగా తన సొంతంగా మార్కెటింగ్ చేస్తున్న అభ్యుదయ రైతు సత్యనారాయణ ఖర్జూర…

Read More