Mandal Agricultural Officer Raj Narayana advises farmers to avoid burning crop residues, emphasizing the environmental and soil health benefits. He highlights the importance of maintaining soil fertility for better crop yield.

రైతులకు పంట అవశేషాలపై రాజ్ నారాయణ సూచనలు

రైతులు పంట కోతలు పూర్తయిన తర్వాత రామాయంపేట మండలంలోని పలు గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ కోత కోసిన పొలాలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరి పంటలో వరి కోత కోసిన తర్వాత మిగిలిన అవశేషాలను అక్కడక్కడ తగలబెట్టడం వలన భూమిలో ఉన్న ఉపయోగకరమైన మరియు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు చనిపోవడమే కాకుండా సేంద్రియ కర్బనం కూడా దెబ్బతింటుంది.ఈ విధంగా తగలబెట్టడం…

Read More
A psycho killer responsible for multiple murders in Medak district has been arrested. Police recovered gold, phones, and a laptop from him.

చిన్న శంకరంపేటలో సైకో కిల్లర్ అరెస్ట్

మెదక్ జిల్లా చిన్న శంకరం పేట వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ ను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్ కు తరలించారు. మెదక్ జిల్లాలో రెండు హత్యలు రాష్ట వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దారుణ హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులను హత్య చేసింది ఒకే వ్యక్తి, చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఒట్టే మల్లేశం అలియాస్ (గొల్ల మల్లేష్). అక్టోబర్ 24వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హత్యకు గురైన వ్యక్తి…

Read More
Social worker Ayitha Paranjyothi and Vadla Naveen celebrated Vadla's birthday by donating chairs and tables to Anganwadi centers, bringing joy to children.

చిన్నారులకు వడ్ల నవీన్ పుట్టినరోజు సందర్భంగా కుర్చీలు పంపిణీ

చేగుంట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి తన చిన్న కుమారుడు కార్తికేయ, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు కుర్చీలు మరియు టేబుల్ లు అందజేశారు. ఈ సందర్భంగా అయిత పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు వారి ఆనందం చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలని వారికోసం ఎంత చేసిన తక్కువేనని తెలిపారు. చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు…

Read More
In a major environmental effort, 1,37,000 trees will be planted across the district by women’s self-help groups under the Swachh Dhanam Green initiative. The program focuses on environmental protection and sustainability.

స్వచ్ఛ ధనం పచ్చదనంలో భాగంగా 1,37,000 మొక్కలు నాటనున్న మహిళలు

స్వచ్ఛ ధనం పచ్చదనంలో భాగంగా, జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక గ్రూపుల మహిళలతో 1,37,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఆర్డిఓ శ్రీనివాసరావు, “నా మొక్క నా బాధ్యత” అనే నినాదంతో మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు, పాఠశాల ఆవరణలో 200 మంది మహిళలతో 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో, మొక్కలను నాటడమే కాక, వాటిని సంరక్షించడానికి…

Read More
Narsapur MLA Vakit Sunita Lakshmareddy announced a farmer protest on November 9 in Kolcharam Mandal, with former Minister T. Harish Rao also attending.

కోల్చారం మండలంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్న నర్సాపూర్ ఎమ్మెల్యే

మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఈ నెల 9వ తేదీన రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతారని ఆమె తెలిపారు. బుధవారం ధర్నాకు సంబంధించిన స్థల పరిశీలన చేశారు. పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు. ఈ…

Read More
Padma Devender Reddy criticized the Congress government for the difficulties farmers are facing. She urged the authorities to buy paddy without restrictions and provide bonuses.

కేసిఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు

కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న ఘనత కేసిఆర్ ది అని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు. బోనస్ ఆశ చూపి రైతుల కళ్ళలో కన్నీరు పెట్టించిన దుస్థితి నెలకొన్నట్లు చెప్పారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని…

Read More
In Medak, Telangana, a youth attacked a degree student with a knife in broad daylight as she was heading to take her exams. The police are searching for the suspect, who fled the scene.

మెద‌క్‌లో డిగ్రీ విద్యార్థిని పై కత్తితో దాడి

తెలంగాణాలోని మెద‌క్‌లో ఓ ప్రేమోన్మాది విపరీతంగా గందరగోళానికి పాల్ప‌డ్డాడు. ఈరోజు ఉద‌యం ఓ డిగ్రీ విద్యార్థిని కత్తితో దాడి చేయ‌డ‌మే కాదు, దానితో పాటు ఆమె ప్ర‌తిపాద‌న‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓపెన్ డిగ్రీ ప‌రీక్ష‌లు రాయ‌డానికి కాలేజీకి వచ్చిన యువ‌తిపై చేత‌న్ అనే యువ‌కుడు అనూహ్యంగా క‌త్తితో దాడి చేసి, తీవ్ర గాయాల‌కు గురిచేశాడు. దాడి జరిగిన తర్వాత, ఆ యువ‌తి తీవ్ర గాయాల‌తో అక్కడి నుంచి త‌ప్పించుకుని బయట‌ప‌డింది. స్థానికులు ఆమెను స‌మీపంలోని ఆసుప‌త్రికి…

Read More