The Innovation Boot Camp, in collaboration with AICTE and Ministry of Education, was inaugurated at Pallavi Engineering College to enhance student skills in design and entrepreneurship.

సాయి ప్రియ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం

నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి ప్రియ గత పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. సాయి ప్రియ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మరియు తోటి విద్యార్థులు పాఠశాలలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో, వారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ప్రియ రెండు రోజులు చికిత్స పొందుతూ అకాల మరణం చెందినట్లు వివరించారు….

Read More
Medak MLA Dr. Mainampalli Rohith distributed Kalyana Lakshmi and Shaadi Mubarak cheques worth 1.68 crore in Chinna Shankarapet mandal.

మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ చేతుల మీదుగా 1.68 కోట్లు పంపిణీ

పేదింటి ఆడ పిల్లలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఒక వరం లాంటిదని చిన్న శంకరంపేట మండలంలో 1 కోటి 68 లక్షలు రూపాయలు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పంపిణీ చేశామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్న శంకరంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా…

Read More
In Medak district, a three-year-old child was attacked by a dog. After initial treatment, the child was transferred to Medak Area Hospital for advanced care. Locals urge authorities to control stray dog menace.

చిన్నారిపై కుక్క దాడి, బాలుడు ఆస్పత్రికి తరలింపు

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మూడు సంవత్సరాల చిన్నారి చంద్ర ప్రకాష్ దీప్ అనే బాలుడు దారుణమైన కుక్క దాడికి గురయ్యాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత సిహెచ్ఓ యాదగిరి రావు, డాక్టర్ హారిక శస్త్ర చికిత్స నిర్వహించి, బాలుడి పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో మెదక్ ఏరియా ఆస్పత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించారు. సమావేశంలో, స్థానికులు తాము తరచూ కుక్కల దాడి చూడడం వల్ల చిన్నారుల మీద విపరీతమైన ప్రభావం పడుతోందని పేర్కొన్నారు….

Read More
Illegal red soil excavation in Palata forest using JCBs raises concerns as locals accuse forest officials of negligence and inaction.

పాలాట అడవిలో ఎర్ర మట్టి అక్రమ తవ్వకం, రవాణా వివాదం

మనోహరాబాద్ మండలం పాలాట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎర్ర మట్టి అక్రమ తవ్వకం జరుగుతోంది. జేసీబీ యంత్రాల సహాయంతో తవ్విన మట్టిని టిప్పర్ల ద్వారా రవాణా చేస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న ఈ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు చూస్తూ కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శల పాలవుతోంది. స్థానికుల ఫిర్యాదుల ప్రకారం, ఈ తవ్వకాలు అటవీ ప్రదేశాన్ని హాని కలిగించే ప్రమాదం ఉందని, ఈ అంశంపై ఫారెస్ట్ అధికారులకు…

Read More
Congress government’s actions against tribals in Lakchera are criticized. Leaders demand immediate release of tribals arrested for opposing land acquisition for a pharma company.

గిరిజనులపై కేసులు పెట్టడం సమంజసం కాదని రాజు వ్యాఖ్యలు

గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వారి పై కేసులు పెట్టడం చాలా బాధాకరమని చిన్న శంకరంపేట మండల అధ్యక్షులు రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గిరిజనుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని ఆశించి గెలిపించిన గిరిజనులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని వ్యాఖ్యానించారు. కొంతమంది లగచర్ల బాదిత గిరిజనుల పరామర్శ కోసం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసుల ముందస్తు అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు బీఆర్ఎస్…

Read More
SI Narayana Gowd warns farmers about accidents from drying rice on roads and urges vigilance against cyber crimes. Cases will be filed against those responsible.

రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు

రోడ్లపై ధాన్యం అరబెట్టడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో ఎవరివైతే ధాన్యం ఉంటుందో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం జరుగుతుందని దీంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు…

Read More
Farmers allege Narsingi PACS procurement center cheats in weighing paddy, causing losses. Officials urged to act on mismanagement and fraud.

నార్సింగి పిఎసిఎస్ ధాన్యం తూకంలో మోసాలు, రైతుల ఆందోళన

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసాలకు పాల్పడుతూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన రైతుల పై ఆగ్రహానికి వస్తున్నారని రైతులు అంటున్నారు. సన్న రకం ధాన్యం జాలి పట్టి తూకం వేయాల్సి ఉండగా పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో జాలి మిషన్ లేకపోవడం విడ్డూరంగా ఉంది. దీంతో రైతులు ఒక్క బస్తాకు సుమారు రెండు కిలోల వరకు ధాన్యం నష్టపోతున్నారు….

Read More