మహబూబాబాద్ జిల్లాలో వరదల బాధితులకు కిసాన్ పరివార్ సంస్థ ద్వారా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం, బోర్లు సాంక్షన్ చేయడం వంటి సేవలు అందించారు.

వరద బాధితులకు కిసాన్ పరివార్ సేవలు, చెక్కుల పంపిణీ

మహబూబాబాద్ జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు కిసాన్ పరివార్ సేవా సంస్థ సహాయం అందజేసింది. శనివారం చెక్కుల రూపంలో ఆర్థిక సాయం అందించారు. మరిపెడ మండలంలోని ఏ డ్చర్ల గ్రామ దళితవాడలో త్రాగునీటి సమస్యను గమనించి, కిసాన్ పరివార్ సంస్థ రెండు బోర్లను సాంక్షన్ చేసి వెంటనే వేయించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసి, తమ సంస్థ సేవలను వివరించారు. సహాయం 20 లక్షల…

Read More