మావోయిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఆసిఫాబాద్ ఎస్పీ
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు “పోరు కన్నా ఊరు మిన్న” కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట్ మండలం అగర్ గూడా గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకు బాయ్ అలియాస్ అనిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిత్యావసర సరకులు, దుస్తులు అందజేశారు. ప్రభుత్వం మావోయిస్టు కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని…
