Electronic media reporters protest in front of the Vemsoor Tahsildar's office after being threatened by Tahsildar Raju during an inquiry into illegal mining activities.

ఖమ్మంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ల నిరసన

ఖమ్మం జిల్లా వేంసూరు తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై తహసిల్దార్ రాజు దురుసుగా ప్రవర్తిస్తూ, తన క్యాబిన్ నుండి వెళ్లగొట్టి, అరెస్టు చేయిస్తా అని బెదిరించిన ఘటనపై రిపోర్టర్స్ తహశీల్దార్ కార్యాలయం ముందు బయతాయించి నిరసనకు దిగారు. వేంసురు మండలం, ఎర్రగుంటపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న గుట్టను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు అనుమతులకు మించి మట్టి తోలకాలు జరుపుతున్న క్రమంలో మట్టి తోలకాల వివరాలు తెలుసుకునేందుకు తహసిల్దార్ కార్యాలయానికి…

Read More
In Khammam district, the 84th Komaram Bheem Jayanti was celebrated with floral tributes and reflections on the Adivasi struggles against colonial rule, emphasizing unity and heritage.

కొమరం భీమ్ జయంతి ఘనంగా నిర్వహణ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివాసి గిరిజన ఐక్యత సంఘాల ఆధ్వర్యంలో 84వ కొమరం భీమ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనులకోసం కొమరం భీమ్ పోరాడిన సంఘటనలుగుర్తు చేసుకున్నారు.జంగిల్ జమీన్ అంటూ బ్రిటిష్ వారిపై పోరాడిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన జేఏసీ నాయకులు కూడా పాల్గొన్నారు.

Read More
Telangana Police, led by CP Sunil Dutt, launches an anti-drug campaign targeting the youth. Parents urged to monitor their children against drug habits.

తెలంగాణలో మత్తు పదార్థాల నియంత్రణపై ఉక్కుపాదం

మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీస్ ఉక్కు పాదం మోపుతుంది గత కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా గంజాయి మత్తుకు అలవాటు పడిన బంగారు భవిష్యత్తును చిత్రం చేసుకుంటున్న యువతపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గంజాయికి బానిసలుగా మారుతున్న యువత పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపి సునీల్ దట్ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం చేపట్టారు. కల్లూరు ఏసిపి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన అవగాహన…

Read More