పాలేరు వద్ద సాగర్ ఎడమ కాలువ గండి మరమ్మత్తు పూర్తి
ఖమ్మం జిల్లా పాలేరు వద్ద సాగర్ ఎడమ కాలువ గండి మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు, అధికారులు సాగర్ కెనాల్కు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సమయంలో, కాలువ గండి మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఇరిగేషన్ సిబ్బందికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. కాలువలో నీటి విడుదలతో, చుట్టుపక్కల రైతులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. ఈ…
