In Khammam district, Minister Ponguleti Srinivasa Reddy released free fish seeds at the Paleru Reservoir, ensuring support for fishermen affected by the recent rains and promising additional assistance.

పాలేరు జలాశయంలో ఉచిత చేప పిల్లల విడుదల

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లలని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రామసాహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర మత్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్, నీటి పారుదల చైర్మన్ మువ్వా విజయ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కుల వృతులని ప్రోచిహించే దానిలో భాగంగా మత్య కారులకి ఉచిత చేప పిల్లలని…

Read More
In Khammam district, villagers blocked a chemical tanker after it was discovered mixing harmful chemicals into the Munneru water. Locals demand action against offenders.

ఖమ్మంలో కెమికల్ ట్యాంకర్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల వద్ద కెమికల్ ట్యాంకర్ లారీ ని గ్రామస్తులు అడ్డుకున్నరు.గత రాత్రి రెండు లారీల్లో తీసుకొచ్చిన కెమికల్ ను మున్నేరు నీటిలో కలుపుతుండగా మత్స్యకారులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మున్నేటిలో కెమికల్ కలపకుండా అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కెమికల్ లారీని స్టేషన్ కు తరలించారు.మున్నేరు నీటిలో కెమికల్ కలపడం వల్ల నీరు విషతుల్యమై పశువులు,గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు…

Read More
The Engili Flower Bathukamma celebration in Khammam marks the vibrant start of the festival, showcasing cultural richness and unity.

ఎంగిలిపూల బతుకమ్మ వేడుక ఖమ్మంలో ఘనంగా

ప్రపంచమంతా పూలతో పూజిస్తే… పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతి ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రీతిక మన బతుకమ్మ. పండగ. పండగ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు ఈ మహోన్నత వేడుక జరుగును. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తారు ఆరోజు నుండి ప్రారంభం అయ్యే బతుకమ్మ సందడి తొమ్మిది రోజులు జరుగుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకను ఘనంగా…

Read More
ఖమ్మం జిల్లా పాలేరు వద్ద సాగర్ ఎడమ కాలువ గండి మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. 4 గంటలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మంత్రులు అభినందనలు తెలిపారు.

పాలేరు వద్ద సాగర్ ఎడమ కాలువ గండి మరమ్మత్తు పూర్తి

ఖమ్మం జిల్లా పాలేరు వద్ద సాగర్ ఎడమ కాలువ గండి మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు, అధికారులు సాగర్ కెనాల్‌కు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సమయంలో, కాలువ గండి మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఇరిగేషన్ సిబ్బందికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. కాలువలో నీటి విడుదలతో, చుట్టుపక్కల రైతులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. ఈ…

Read More
ఖమ్మం జిల్లా నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమం, రైతుల సంక్షేమంపై చర్చలు జరుపబడినది. ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చర్యలను వివరించారు.

ఖమ్మం జిల్లా నూతన వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నూతన కమిటీ అధ్యక్షుడు వెన్న పూసల సీతారాములు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు వీరికి ఘన స్వాగతం పలుకగా, రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి చేపట్టిన చర్యలపై చర్చ జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నూతన వ్యవసాయ కమిటీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన భారీ…

Read More
తిరుపతి లడ్డు మరోసారి అపవిత్రమైంది. ఖమ్మం జిల్లాలో దొంతు పద్మావతి తీసుకొచ్చిన లడ్డూలో పొగ ముక్కలు కనిపించడం భక్తులను ఆందోళనకు గురి చేసింది.

తిరుపతి లడ్డు మరోసారి అపవిత్రం

తిరుపతి లడ్డు మరోసారి అపవిత్రమైన ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో చోటు చేసుకుంది. గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్ షిప్ కు చెందిన దొంతు పద్మావతి, తన బంధువులతో కలిసి 19న తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తున్నప్పుడు ఆమె లడ్డూను బంధువులకు పంచేందుకు తీసుకువచ్చింది. అయితే, మరుసటి రోజు లడ్డూను చూసినపుడు పేపర్లో మడిచి పెట్టిన పొగాకు ముక్కలు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి…

Read More
ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో పునర్నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. భారీ వర్షాలకు జరిగిన దెబ్బలను తొలగించేందుకు అవశ్యక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కూసుమంచి మండలంలో నాగార్జునసాగర్ కాల్వ పనుల పరిశీలన

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం దిగువన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ అండర్ టన్నల్ పునర్నిర్మాణం, కాల్వ గండి పూడ్చి వేత పనులను ఆయన సమీక్షించారు. భారీ వర్షాల వల్ల వరద ప్రభావం తీరాన్ని ధ్వంసం చేయగా, కాలువ కట్టకు గండ్లు పడినట్లు జల వనరుల శాఖ సీఈ విద్యాసాగర్ మంత్రి తుమ్మలకు వివరించారు. పరిస్థితిని గమనించిన మంత్రి, పనులను త్వరితగతిన పూర్తిచేసి కాల్వకు నీటిని విడుదల…

Read More