In Khammam district, the 84th Komaram Bheem Jayanti was celebrated with floral tributes and reflections on the Adivasi struggles against colonial rule, emphasizing unity and heritage.

కొమరం భీమ్ జయంతి ఘనంగా నిర్వహణ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివాసి గిరిజన ఐక్యత సంఘాల ఆధ్వర్యంలో 84వ కొమరం భీమ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనులకోసం కొమరం భీమ్ పోరాడిన సంఘటనలుగుర్తు చేసుకున్నారు.జంగిల్ జమీన్ అంటూ బ్రిటిష్ వారిపై పోరాడిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన జేఏసీ నాయకులు కూడా పాల్గొన్నారు.

Read More
Police arrested six suspects near Venkateswara Swamy Temple in Vemsoor, Khammam district, foiling an attempted theft. Tools and stolen goods were recovered.

వేంసూర్‌లో టెంపుల్ దొంగతనానికి ప్రయత్నిస్తున్న ఆరుగురు అరెస్ట్

ఖమ్మం జిల్లా వేంసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద కొద్దిమంది వ్యక్తులు రెండు బైకులపై అనుమానస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రాగా వేంసూర్ ఎస్సై సిబ్బందితో టెంపుల్ వద్దకు వెళ్ళగా పోలీసు వారిని చూసి అట్టి వ్యక్తులు పారిపోవుటకు ప్రయత్నించగా, ఎస్సై గారు మరియు సిబ్బంది బైక్లతో పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారు కందుకూరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో దొంగతనం చేయడానికి రెక్కీ చేస్తున్నారని దొంగతనం చేయడానికి…

Read More
Natco Company educated farmers in Rayigudem about pesticide usage, launching "Glanz," a new pesticide that protects crops and ensures high quality at affordable rates.

రాయిగూడెం లో నాట్కో సంస్థ పురుగుమందుల అవగాహన శిబిరం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో నాట్కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పురుగుమందుల వాడకం పై అవగాహన కల్పించారు. నాట్కో కంపెనీ మొదటగా మనుషుల కోసం మందులు తయారు చేసేదని గత మూడు సంవత్సరాల క్రితం నుంచి రైతులు సాగు చేసారు. పంటల కోసం అతి తక్కువ ధరకు పురుగు మందులను తయారు చేసి అందిస్తుందని వారు తెలిపారు. కొత్తగా ఉత్పత్తిన చేసిన గ్లాంజ్ అనే పురుగు మందును రైతుల సంక్షేమలో లాంచ్ చేశారు.గ్లాంజ్ అన్ని…

Read More
Telangana Police, led by CP Sunil Dutt, launches an anti-drug campaign targeting the youth. Parents urged to monitor their children against drug habits.

తెలంగాణలో మత్తు పదార్థాల నియంత్రణపై ఉక్కుపాదం

మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీస్ ఉక్కు పాదం మోపుతుంది గత కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా గంజాయి మత్తుకు అలవాటు పడిన బంగారు భవిష్యత్తును చిత్రం చేసుకుంటున్న యువతపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గంజాయికి బానిసలుగా మారుతున్న యువత పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపి సునీల్ దట్ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం చేపట్టారు. కల్లూరు ఏసిపి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన అవగాహన…

Read More
In Khammam, Agriculture Minister Tumma Nageswar Rao inaugurated a cotton purchase center, addressing farmers' challenges due to heavy rains and encouraging alternative crops. Content in Telugu: ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, తుమ్మల మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రయివేటు వ్యాపారులు కూడా మద్దతు ధరకే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని తుమ్మల అన్నారు. మిర్చి, పత్తికి వాతావరణ పరిస్థితులు అనుకూలం కాకుండా ఉండడం రైతులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. రైతులు ఆయిల్ పామ్ సాగిస్తే మార్కెటింగ్ సమస్యలు ఉండవని, రాష్ట్రం మొత్తం ఆయిల్ పామ్ పై దృష్టి సారిస్తున్నారని మంత్రి చెప్పారు.

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని,సీసీఐ కేంద్రాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు.ప్రయివేటు వ్యాపారులు కూడా మద్దతు…

Read More
Ministers Ponguleti Srinivas Reddy and Tummala Nageswara Rao attended the swearing-in ceremony of Maddualpalli Agricultural Market Chairman Bairu Harinath Babu.

మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా బైరు హరినాథ్ బాబు మరియు పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ కమిటీకి శుభాకాంక్షలు తెలియచేశారు. రాబోయే మూడు నెలల్లోనే ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణం…

Read More
The foundation stone for the Young India Integrated Residential School was laid in Khammam district, focusing on quality education and infrastructure for students.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులనికి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపి రామసహయం రఘురాం రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు…

Read More