Minister Ponguleti Srinivasa Reddy's birthday saw grand celebrations across Khammam district with blood donation camps, cake cutting, and charity events

రెవెన్యూ మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకల సందడి

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గం మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్త దాన శిబిరాన్ని క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తంబూరి దయాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఇంచార్జీ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆప్యాయంగా శీనన్న అని…

Read More
Journalists staged a relay hunger strike in front of the Vemsur Tahsildar office protesting the misconduct of Tahsildar Raju, who threatened and mistreated them.

తహసిల్దార్ దురుసు ప్రవర్తనపై జర్నలిస్టుల నిరసన

ఖమ్మం జిల్లా వేంసూరు తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై తహసిల్దార్ రాజు దురుసుగా ప్రవర్తిస్తూ, తన క్యాబిన్ నుండి వెళ్లగొట్టి, అరెస్టు చేయిస్తా అని బెదిరించిన ఘటనపై రిపోర్టర్స్ తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి రిలే నిరహార దీక్షలు దిగారు. వేంసురు మండలం, ఎర్రగుంటపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న గుట్టను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు అనుమతులకు మించి మట్టి తోలకాలు జరుపుతున్న క్రమంలో మట్టి తోలకాల వివరాలు తెలుసుకునేందుకు…

Read More
In Khammam district's Mudigonda, Deputy CM Mallu Bhatti Vikramarka laid the foundation for various development projects worth ₹19.75 crores

ముదిగొండలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

ఖమ్మం జిల్లా ముదిగొండలో పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ముదిగొండ మండలంలో మొత్తం 19.75 కోట్ల రూపాయలతో పలు బిటి రోడ్డు నిర్మాణం పనులకి శంఖుస్థాపన చేశారు.ముందుగా ఆయన ముదిగొండ మండలం చిరుమర్రి నుండి వెంకటాపురం వరకు బిటి రోడ్డు నిర్మాణం కొరకు శంఖుస్థాపన చేశారు.శంఖుస్థాపన చేసిన పనులని త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులకి…

Read More
In Penuballi’s Neeladri Temple, Karthika Masa Abhisheka Mahotsavam will be held from Nov 2 to Dec 1, 2024. MLA Mutt Raghavaiah unveiled the event poster with leaders, temple officials, and devotees.

నీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అటవీ ప్రాంతంలో వెలిసిన నీలాద్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 2-11-2024 నుండి 1-12-2024 వరకు జరుగు కార్తీక మాస అభిషేక మహోత్సవం పోస్టర్ను ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడుమట్ట దయానంద్,సత్తుపల్లి ఏఎంసి చైర్మన్దోమ ఆనంద్, నీలాద్రి ఆలయ ఈవోరమణ,చైర్మన్చీకటి చిన్నస్వామి,ఆలయ డైరెక్టర్లు, అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read More
In Sathupally, hundreds of liters of diesel were stolen from trucks parked on the highway, raising concerns among drivers and local truck owners.

సత్తుపల్లి లో డీజిల్ దొంగతనం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నడి రోడ్డుపై నడి పట్టణంలో పెట్టిన లారీల నుంచి వందల లీటర్ల డీజిల్ దొంగతనం జరిగింది. ఈ ఘటనతో అటు బాధిత డ్రైవర్లను, ఇటు స్థానిక లారీ ఓనర్స్ ను కలవరపెడుతుంది. గత రాత్రి వైజాగ్ నుంచి, హైదరాబాద్ వైపు వెళుతున్న మూడు లారీలు, సత్తుపల్లి జెవిఆర్ కాలేజ్ గ్రౌండ్ సమీపంలో హైవే పక్కకు ఆపి నిద్రిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ చేతివాటం చూపించారు. ఆయిల్ ట్యాంకర్ల క్యాప్…

Read More
Electronic media reporters protest in front of the Vemsoor Tahsildar's office after being threatened by Tahsildar Raju during an inquiry into illegal mining activities.

ఖమ్మంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ల నిరసన

ఖమ్మం జిల్లా వేంసూరు తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై తహసిల్దార్ రాజు దురుసుగా ప్రవర్తిస్తూ, తన క్యాబిన్ నుండి వెళ్లగొట్టి, అరెస్టు చేయిస్తా అని బెదిరించిన ఘటనపై రిపోర్టర్స్ తహశీల్దార్ కార్యాలయం ముందు బయతాయించి నిరసనకు దిగారు. వేంసురు మండలం, ఎర్రగుంటపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న గుట్టను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు అనుమతులకు మించి మట్టి తోలకాలు జరుపుతున్న క్రమంలో మట్టి తోలకాల వివరాలు తెలుసుకునేందుకు తహసిల్దార్ కార్యాలయానికి…

Read More
A tragic bike accident in Khammam district resulted in the death of a 42-year-old man, Panduranga Chari, who was hit by a lorry while riding.

ఖమ్మంలో లారీ బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామం వద్ద లారీ బైక్ ఢీకొనగా బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు వేంసూరు మండలంఅడసర్లపాడు గ్రామానికి చెందిన తాటికొండ పాండురంగ చారి 42 సంవత్సరాలుగా గుర్తించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు మర్లపాడు లోని ఫౌండ్రీలో పనిచేస్తున్నాడు. సంఘటన స్థలానికి వచ్చిన వేంసూర్ ఎస్సై సంఘటన జరిగిన తిరు ను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.

Read More