A series of thefts in Khammam district, particularly in Penuballi Mandal, have caused fear among locals. Police are investigating the incidents to catch the culprits.

ఖమ్మం జిల్లాలో వరస దొంగతనాలు కలకలం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో వరస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజులు వ్యవధిలోనే ఐదు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి పెనుబల్లి మండలం మండలపాడులో లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంట్లో నగదు బంగారం, చోరీకి గురి అయ్యాయి. 150 గ్రాములు బంగారం, మూడు లక్షల 80 వేల రూపాయలు నగదు దొంగల అభయరించారు. అదేవిధంగా లంక సాగర్ లో హోటల్ కౌంటర్ పగలగొట్టి 20,000 నగదు దోసకు పోయారు.లింగగూడెం గ్రామంలో చీకటి రాజా అనే వ్యక్తి…

Read More
MLA Matta Ragamayi inspected the government hospital in Sathupalli, raised concerns over food quality and staff behavior, and warned strict action.

మట్టా రాగమయి ఆసుపత్రి తనిఖీ, సిబ్బందికి హెచ్చరిక

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ క్రమంలో రోగులకు సరైన ఆహారం అందించడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సరైన డైట్ ఇవ్వకపోతే రోగులు ఎలా కోలుకుంటారని ప్రశ్నించారు.అదేవిధంగా హాస్పటల్ కు వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని…

Read More
In Venkataiapalem, a family dispute during Diwali escalated, resulting in a tragic incident where a brother-in-law was stabbed by his sister-in-law.

క్షణికావేశంలో వదిన చేతికి బలైన మరిది

వెంకటాయపాలెం గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా కోర్ల రామయ్య కుటుంబంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామయ్యకు ముగ్గురు పిల్లలు ఉండగా, పెద్ద కుమారుడు ప్రశాంత్ వివాహం చేసుకున్నాడు. చిన్న కుమారుడు ప్రదీప్ (27) పెళ్లి కాలేదు. పండుగ కోసం వచ్చిన చెల్లె ప్రియాంకతో వదిన ఇందుకు స్వల్ప గొడవ చోటుచేసుకుంది. ఈ విషయమై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన ప్రదీప్ తన వదినతో గొడవకు కారణమని నిలదీయగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. మాటలు…

Read More
Minister Ponguleti Srinivas Reddy inaugurated a cotton purchase center in Khammam, assuring support to farmers affected by recent rains and emphasizing government efforts for their welfare.

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పత్తి సి. సి. కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. .. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి వర్షాలు పెద్ద ఎత్తున కురవడంతో పత్తి పంట రైతులు నష్టపోయారు వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సి. సి. కేంద్రాలు ఏర్పాటు చేశామని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు…

Read More
Journalists in Vemsur conducted a silent protest demanding the suspension of a tehsildar for his rude behavior towards them, highlighting inaction by authorities.

తహశీల్దార్ పై చర్యల కోసం జర్నలిస్టుల దీక్ష

వేంసూరు మండల కేంద్రంలో జర్నలిస్టులు మౌనపోరాట దీక్షకు దిగారు. ఈ దీక్షలో వారు తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్, జర్నలిస్టులను దుర్బాషలాడడంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్రంగా నిరసించారు. జర్నలిస్టుల పిర్యాదు చేసిన 3 రోజులు గడుస్తున్నా, పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనలో తీసుకున్న చర్యలేమిటని సంబంధిత అధికారులు వెల్లడించకపోవడం ప్రతిష్టకు చెడుగా భావించారు. తహశీల్దార్ ప్రవర్తనను నిరసిస్తూ జర్నలిస్టులు ఈ దీక్ష నిర్వహించారు. అసమర్థతకు గురైన వారు…

Read More
In Khammam district, MLA Matt Ragamayi inaugurated a cotton purchase center, highlighting Telangana's support for farmers with financial assistance.

EML మట్ట రాగమయి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ మేజర్ పంచాయతీలో ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ C.C.I పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్వింటాకు 7521 రూపాయలు అందిస్తుందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రైతులకు ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు కార్యక్రమంలో కల్లూరు AMC…

Read More
MLA Ragamayi Dayanand and district fisheries officials released 60 lakh fish seeds at Lankasar Project as a Diwali gift to fishermen, ensuring their issues will be addressed.

లంకసార్ ప్రాజెక్టులో 60 లక్షల చాప పిల్లలు విడుదల

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసార్ గ్రామంలోని లంకాసర్ ప్రాజెక్టులో mla రాగమయి దయానంద్ మరియు జిల్లా మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులతో కలిసి 60 లక్షల చాప పిల్లలను 100% రాయితీతో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి చాప పిల్లలను వదిలారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదల కారణంగా చాప పిల్లల పంపకం లేట్ అయిందని ఇప్పుడు దీపావళి పండుగను పురస్కరించుకొని దీపావళి కానుకగా మత్స్యకారులకు చాప పిల్లలను అందించారు అనంతరం ఎమ్మెల్యే మత్స్యకారుల సమస్యలను అడిగి…

Read More