A mega blood donation camp in Kamareddy, organized by local groups to help children with thalassemia, aims to raise awareness about the importance of blood donation.

కామారెడ్డిలో మెగా రక్తదాన శిబిరం

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందూప్రియ చంద్రశేఖర్ రెడ్డి. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే మంచి ఉద్దేశంతో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో ఈ ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ రక్తదాన శిబిరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రక్తదాతలు…

Read More
In Kamareddy, unidentified assailants vandalized the Pochamma Temple, stealing deities and valuables. Local associations demand action against the culprits and restoration of the idols.

పోచమ్మ దేవాలయంపై దుండగుల దాడి

కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ లోని గ్రామ దేవతలైన పోచమ్మ దేవాలయంలోకి నిన్న అర్ద రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు బీభత్సవం సృష్టించి పోచమ్మ , ముత్యాలమ్మ , లక్ష్మమ్మ అమ్మవారి విగ్రహాలు అపహారించడం జరిగింది , వేద పండితుల సమక్షంలో హిందూ దర్మ సాంప్రదాయ పద్దతిలో శాస్త్రోప్తేతంగా ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలతో పాటు ఆలయంలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడమే కాకుండా ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది….

Read More
A petition was submitted to Deputy Irrigation Sulochana Reddy regarding the destruction of wooden structures in the Vadluru Ellareddy Cheruvu by farmers from Brahmanapalli, Kuppiyal, and Tekurala villages. Local leaders supported the cause.

బ్రాహ్మణపల్లి రైతులపై చర్యల కోసం వినతి పత్రం

కామారెడ్డి జిల్లా ఈరోజు వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు అలుగులో చెక్కలను ధ్వంసం చేసిన బ్రాహ్మణపల్లి , కుప్పియాల్ , టేకురాల గ్రామాల రైతులపై చర్య తీసుకోవాలని ఇరిగేషన్ డిప్యూటీ సులోచన రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్లూరు ఎల్లారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ సంకరి లింగం , మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆకుల సిద్ధిరాములు , రైతుబంధు అధ్యక్షులు సాకలి బాలరాజు , పోసానిపేట వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఎక్స్…

Read More
An attack on Erukala Pedda Sailu's family by hired goons led to a demand for justice. A complaint was submitted to the Kamareddy SP for legal action.

ఎరుకల కుటుంబంపై దాడికి నిరసనగా ఎస్పీకి వినతి

ఎరుకల పెద్ద సాయిలు ఇంటిపై 50 మంది కిరాయి గుండాలచే దాడి చేయించి కులం పేరుతో దూషించి తిరిగి అతని తల్లి 70 సంవత్సరాల వృద్దురాలుపై తిరిగి తప్పుడు కేసు పెట్టిన వారి పైన చర్యలు తీసుకొని వారి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల ఐక్య పోరాట సమితి సాధన సమితి కోనేరు సాయికుమార్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ కు వినతి పత్రం అందజేశారు. ఈ…

Read More
The District Library Chairman's oath ceremony will be held on the 20th, led by District Congress President Kailas Srinivas. Key political figures will attend the event.

జిల్లా గ్రంధాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి సన్నాక సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ప్రమాణస్వీకారం ఆదివారం 20 తేదీన సత్యా గార్డెన్లో 11 గంటలకు ఉంటుందని ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు…

Read More
The Dasara festival in Nandivada village of Kamareddy district turned tragic as two children were found dead in a well, prompting an investigation by local police.

తాడ్వాయి మండలంలో దసరా పండుగ విషాదంగా మారింది

కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం నందివాడలో గ్రామంలో దసరా పండుగ విషాదాన్ని నింపింది. నందివాడ గ్రామానికి చెందిన చిట్టపు శ్రీనివాస్ రెడ్డి శనివారం పండుగ రోజు పిల్లలతో కలిసి పాలపిట్టను చూడటానికి వెళ్లారు. తండ్రి తో చిన్నారులు విగ్నేష్ 6 సంవత్సరలు , అనిరూద్ 4 సంవత్సరాలు ఇద్దరూ చిన్నారుల మృత దేహాలు గ్రామంలోని ఓ బావిలో ఆదివారం తెలయ్. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీయించారు. తండ్రి చిత్తపు శ్రీనివాస్…

Read More
Mohammed Shabbir Ali attended the Saddula Bathukamma festival in Kamareddy, celebrating women’s contributions and traditional customs with vibrant festivities.

సద్దుల బతుకమ్మ పండుగలో మహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్యఅతిథి

సద్దుల బతుకమ్మ పండుగకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ. సద్దుల బతుకమ్మ పండుగ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో కామారెడ్డి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సద్దుల బతుకమ్మ పండుగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సద్దుల బతుకమ్మ పండగ సంబరాల్లో పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ పండుగలో పాల్గొని పూజలు చేయడం జరిగింది. జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ పండుగ…

Read More