Kamareddy District celebrates Public Governance and Cultural Festivities with performances by state-level artists showcasing government schemes.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతి లో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారని , ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాల పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాదని తెలిపారు. మహిళాశక్తీ కార్యక్రమం క్రింద మైక్రో ఎంటర్ ప్రైసెస్ , పాడి…

Read More
Pocharam Srinivas Reddy highlighted efficient paddy procurement with ₹500 bonus for farmers, dismissing opposition's allegations in Banswada.

బాన్సువాడలో వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి , ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.500 బొనస్ వచ్చిన రైతులు వీరికి శాలువా కప్పి స్వీట్ తినిపించారు.నిజామాబాద్ ఉభయ జిల్లాలోని కలెక్టర్లతో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలను వేగవంతం అయ్యేటట్టు చేశామని అన్నారు.ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపనలను ఖండించారు.బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నులు…

Read More
On November 8, Surya Bhai Youth will organize a blood donation camp for children suffering from Thalassemia on the occasion of Telangana CM Revanth Reddy's birthday.

రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం… సూర్య భాయ్ యూత్ పిలుపు

నవంబర్ 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా సూర్య భాయ్ యూత్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని సూర్య భాయ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సురేందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ , డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు , మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ…

Read More
Teachers staged a protest in Kamareddy under the leadership of TAPAS, demanding the release of pending DA, implementation of PRC report, and the cancellation of CPS.

కామారెడ్డి లో ఉపాధ్యాయుల ధర్నా

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్మాగ్రహ దీక్షలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత పదిహేనువార్షిక పాలనలో ఎలాంటి ఆర్ధిక ప్రయోజనాలు ఉపాధ్యాయులకు కలగలేదని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టినట్లు తపస్ అధ్యక్షులు రాఘవ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్ తెలిపారు. వారంతే డిమాండ్ చేసిన అంశాలు 4 DAలు వెంటనే విడుదల చేయాలని,…

Read More
The closing ceremony of the 68th State-Level Koko Tournament was held at the District High School in Posanipet, Kamareddy district.

రాష్ట్రస్థాయి కోకో టోర్నమెంట్ ముగింపు సమావేశం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్రస్థాయి కోకో టోర్నమెంట్ ముగింపు సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంధాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,డీఈఓ రాజు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి హాజరయ్యారు . ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడారు: రాష్ట్రస్థాయి కోకో టోర్నమెంట్లో విద్యార్థులు చాలా అద్భుతంగా రణించారని గెలుపు ఓటమి…

Read More
Kamareddy Chairperson Indu Priya extended Diwali wishes and praised efforts in evacuating flood-affected residents, ensuring their safety during heavy rains.

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్ ఇందుప్రియ

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా కామారెడ్డి పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపినారు , రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగినాయి , కాలనీలు చెరువులను తలపించాయి , చైర్ పర్సన్ , పోలీస్ , ఫైర్ , మున్సిపల్ శాఖ అందరూ కలిసి నీట మునిగిన కాలనీవాసులను తాళ్ల సహాయంతో గర్భవతులను , పిల్లలను , వృద్ధులను సురక్షిత…

Read More
The SFI organized a protest in Kamareddy demanding the release of pending fee reimbursements and scholarships, emphasizing the hardships faced by students.

ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎస్ఎఫ్ఐ దీక్ష

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు దీక్షను నిర్వహించడం జరిగింది. ఈ దీక్షను ప్రముఖ న్యాయవాది క్యాతం సిద్ధిరాములు, టి పి టి ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్ , సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ , సిఐటియు నాయకులు వెంకట్ గౌడ్ , తెలంగాణ రైతు…

Read More