BJP leader Aruna Tara criticizes Revanth Reddy's governance, highlighting unfulfilled promises, including farmer support, pensions, and youth schemes.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ చార్జిషీట్ విడుదల

బీజేపీ ఆక్షేపణలు:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పాలనపై విమర్శలు ఉవ్వెత్తున చెలరేగాయి. కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ నేతలు ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌కి ఓటు వేస్తే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీల విఫలత:రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 అబద్ధాలు, 66 మోసాలకు నిదర్శనమని బీజేపీ నేతలు ఆరోపించారు….

Read More
Hindu groups in Kamareddy demand action against anti-Hindu attacks in Bangladesh, urging global efforts for democratic governance. Rally planned on December 4.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసన ర్యాలీకి పిలుపు

హిందువులపై దాడులపై ఖండన:బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు హేయమైన చర్యగా హిందూ ధార్మిక సంఘాల నాయకులు సోమవారం కామారెడ్డి పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. అయ్యప్ప ఆలయంలో సమావేశం నిర్వహించి, దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పాలనకు ఆహ్వానం:బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నించాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. హిందువులపై మత మౌడ్యంతో దాడులు జరుగుతున్న నేపథ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించి…

Read More
BRS leaders, activists, and public representatives held a grand Deeksha Diwas program in Kamareddy, paying tributes and highlighting Telangana’s struggle.

కామారెడ్డిలో అంగరంగ వైభవంగా దీక్ష దివస్ సభ

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్‌లో దీక్ష దివస్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు గంప గోవర్ధన్, జాజల సురేందర్, యంకె ముజీబోద్దిన్ తదితర నాయకులు పాల్గొన్నారు. సభకు ముందు, నేతలు భారీ ర్యాలీగా తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు అర్పించారు. అనంతరం కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులు…

Read More
Penna Cement Factory, bought by Adani Group and renamed Ambuja, faces local protests and regulatory checks. Public opinion survey on expansion postponed to 29th.

పెన్నా సిమెంట్ కర్మాగారంలో మార్పులు, ప్రజాభిప్రాయ సేకరణ

దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామ శివారులో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీని 2004 సంవత్సరంలో చాణిక్య సిమెంట్ పేరుతో నెలకొల్పారు తర్వాత పెన్నా సిమెంట్ గా పేరు మార్చారు కర్మాగార యజమాన్యం స్థానికులను మభ్యపెడుతూ సిమెంట్ పరిశ్రమలను నడుపుతున్నది. ఇటీవల పెన్నా సిమెంట్ కర్మగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి అంబుజా గా పేరు మార్చి పెన్నా సిమెంట్ మైనింగ్ లీజు గడువు గత 2022లో ముగియడంతో కొంతకాలం అనాధికారికంగా నడిపింది స్థానికులు ఫిర్యాదు చేయడంతో పొల్యూషన్…

Read More
Srinivasa Rao, Kamareddy Congress President, accuses local MLA Katipalli Venkataramana Reddy of blocking development funds and creating obstacles for progress.

కామారెడ్డి అభివృద్ధికి ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు

కామారెడ్డి అభివృద్ధి విషయంలో ఆరోపణలుకామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని చెప్పారు. ఫిర్యాదులు చేసి ప్రభుత్వ అధికారులను భయపెట్టడంశ్రీనివాసరావు చెప్పారు, ఎమ్మెల్యే కాటిపల్లి నిధుల ప్రవాహాన్ని అడ్డుకుంటూ ప్రభుత్వ అధికారులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అతను ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించకుండా అడ్డుకుంటున్నాడు….

Read More
Kamareddy Collector Ashish Sangwan inspected a paddy procurement center, health sub-center, and Anganwadi center in Kupreyal, ensuring effective services.

కామారెడ్డిలో ధాన్యం కొనుగోలు, వైద్య సేవలపై కలెక్టర్ పరిశీలన

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సదాశివ నగర్ మండలం కుప్రియాల్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ : వడ్లు శుభ్రం చేసి , ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. ఎన్ని రోజుల క్రితం వరి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారని రైతులను అడిగారు. ఇప్పటివరకు 1877.20 క్వింటాళ్ల వరి పంటను 54 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు , కొనుగోలు చేసిన దానిలో 45…

Read More
BRS organized a protest in Ramareddy demanding the unconditional release of arrested tribal farmers and condemning Congress leader Revanth Reddy's actions.

రామారెడ్డిలో గిరిజన రైతుల కోసం బిఆర్ఎస్ ధర్నా

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు.మాజీ ఎంపీపీ నారెడ్డి.దశరథ్ రెడ్డి మాట్లాడుతూ : బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు.అరెస్ట్ చేసిన గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి కూతురు అల్లుడు ఫార్మా కంపెనీ కోసం పేద ప్రజల భూములు లాక్కోవడం దారుణమని అన్నారు. పెద ప్రజల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమనిఅన్నారు.అన్యాయంగా…

Read More