జోగుళాంబ గద్వాల్ జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
జోగుళాంబ గద్వాల్ జిల్లా సరిహద్దులో బీచుపల్లి కృష్ణ నది అవతలి వైపు రంగాపూర్ శివారులో ని ఒక గోదాం లో పేకాట శిబిరo నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ లకు నమ్మదగిన సమచారం రాగా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేశ్వర్ రెడ్డి ఆద్వర్యంలో ఇటిక్యాల ఎస్సై వెంకటేష్ , ఎస్బి సిబ్బంది, మరియు వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి నిర్వహించి పెబ్బేరు…
