The new Bharosa Center in Gadwal was inaugurated by District Collector and SP. It aims to provide complete care and support to women and children.

మహిళలకు సంరక్షణ కోరకు… భరోసా సెంటర్ ప్రారంభం..

జోగులాంబ గద్వాల జిల్లా లోమంగళవారం గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఫాక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, ఆర్థిక సహకారం అందించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు….

Read More
In Puthan Doddai village, cultural artists raised awareness about literacy through songs and plays, emphasizing education's value and encouraging school enrollment for children.

పుటాన్ దొడ్డి గ్రామంలో అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం డిపిఆర్ఓ సారథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు అక్ష్యరాస్యత పై ఆటపాటల ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. సమాజంలో చదువు యొక్క విలువ చదువుకుంటే మనిషి యొక్క భవిష్యత్తు విలువ ఆటపాట మాటలు ద్వారా అవగాహన కల్పించారు. ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారులను బడిలో చేర్పించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పత్తి చేనులకు…

Read More
A young woman from Narayanapuram confronted the Manopadu Tehsildar over delays in issuing her OBC and income certificates, resulting in their immediate release.

యువతి నిరసనతో తహశీల్దార్ సర్టిఫికేట్లు జారీ

గద్వాల జిల్లా మానవపాడు తహశీల్దార్ వహీదా ఖాతున్ను ఓ యువతి నిలదీసింది. నారాయణపురం గ్రామానికి చెందిన హైమావతి ఓబీసీ, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకోగా. పది రోజులైనా సర్టిఫికెట్ జారీ చేయకపోగా ఉదయం వెళ్లి అడిగిన కూడా జాప్యం చేస్తూ గంటలు గంటలు పాటు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సర్టిఫికెట్లతో అవసరం ఉండి మేము అప్లై చేశాము ఇంటర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సర్టిఫికెట్లు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని బైఠాయించింది. దీంతో…

Read More
In Chinna Pothulapadu, a Dalit woman was brutally attacked with hot oil over caste discrimination. Activists demand justice and immediate police action.

చిన్న పోతులపాడులో దళిత మహిళపై దౌర్జన్యం

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం చిన్న పోతులపాడు గ్రామంలో బతుకుతెరువు కోసం బజ్జీల బండి నడుపుకుంటున్నటువంటి దళిత ప్రశాంతి అలియాస్ ఎస్తేరమ్మ మీద అదే గ్రామానికి చెందిన చాకలి యుగేందర్ చాకలి సతీష్ వాళ్ళ తల్లి అరుణ కలిసి కులం పేరుతో అసభ్య పదజాలం ఉపయోగించి బజ్జీల బండి తీసేయ్ అని దౌర్జన్యంగా బజ్జీల కొరకు పెట్టి ఉన్న సలసల కాగుతున్న వేడి నూనెను ప్రశాంతి పైన చల్లడం జరిగింది . ఒక ఆడపిల్లని కూడా…

Read More
The Jogulamba Devi festival in Telangana showcased the Tappotsavam of Bal Brahmeswara Adidampathulu on a Hamsa Vahanam at the Tunga Bhadrha River

జోగులాంబ దేవి ఉత్సవాల్లో హంస వాహనపు తెప్పోత్సవం

అష్టాదశ శక్తి పీఠాల్లో తెలంగాణ రాష్ట్రంలో 5వ శక్తి పీఠం అయిన శ్రీ శ్రీ జోగులాంబదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా కృష్ణ తుంగభద్ర కలయిక నదిలో హంస వాహనంపై బాల బ్రహ్మేశ్వర ఆదిదంపతులు తేప్పోత్సవం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకుని, తుంగభద్ర నదిలో హంస వాహనంపై జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆదిదంపతుల తెప్పోత్సవం. వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది….

Read More
Devotees celebrated Dussehra at Beechupally Anjaneya Swamy temple with special prayers, traditional rituals, and a procession involving local villagers.

బీచుపల్లిలో దసరా ఉత్సవాలు

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం లో పవిత్ర పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయస్వామి సన్నిధిలో విజయదశమి సందర్భంగా చెడు పైన విజయానికి ప్రత్యేకగా జరుపుకునే విజయదశమి బీచుపల్లి కొండపేట యాక్తాపురం తిమ్మాపురం ఎర్రవల్లి మరియు వివిధ జిల్లాల గ్రామ ప్రజలు విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రముగా జమ్మితో ఒకరికి ఒకరు జమ్మి పత్రిని పెట్టి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగిందిభజన మండలితో స్వామివారిని ఊరేగించి తిరిగి ఆంజనేయ స్వామి సన్నిధికి…

Read More
In Beechupally, the community honored Sandhya Rani, a talented teacher from a humble background, celebrating her achievements in the education sector.

సామాన్య కుటుంబంలో కష్టపడిన సంధ్యారాణి ఘనసన్మానం

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కేంద్రంలో బీచుపల్లి గ్రామపంచాయతీలో యాక్తాపురం గ్రామంలో అర్జున్(ఆదాం) బిసమ్మ దంపతులకు సామాన్య కుటుంబంలో జన్మించి నూతనంగా వెలువడిన టీచర్ జాబుల నియమాంకల్లో స్కూల్ అసిస్టెంట్ ,బయోసైన్స్ లో ప్రతిభ కనబరిచి న సంధ్యారాణిని నేడు బీచుపల్లి గ్రామపంచాయతీ గ్రామ పెద్దలు ,బీసీ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో శాల్వాల గజమాలవేసి ఘనంగా కేక్ కట్ చేసి సన్మానించడం జరిగింది జరిగింది.ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డి బీచుపల్లి రఘు చౌదరి రామాంజనేయులు రాజశేఖర్ గౌడ్…

Read More