Former sarpanches, preparing for a protest in Hyderabad over pending bill payments, faced police intervention. Leaders criticized the government’s actions, calling it undemocratic.

పెండింగ్ బిల్లుల కోసం నిరసనకు అడ్డుకట్టగా మాజీ సర్పంచుల అరెస్టు

పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ఛలో హైదరాబాద్ పోరాటానికి సిద్దమైన మాజీ సర్పంచులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. పాలకుర్తిలో తెల్లవారుజామునే పలువురు మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు. నిరసన హక్కు లేని పరిస్థితిని చూసి మాజీ సర్పంచులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. మాజీ సర్పంచులు మాట్లాడుతూ, “వారి రావాల్సిన బిల్లుల కోసం శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటే ఇలాంటి నిర్బంధాలు సరికాదు” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనకే అనుమతినివ్వకుండా అడ్డుపడుతున్న విధానాన్ని…

Read More
Former Deputy CM Kadiyam Srihari inaugurated a paddy procurement center, emphasizing Congress's commitment to farmer welfare and promised fair support prices for produce.

పల్లగుట్టలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కడియం శ్రీహరి

చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో, వెంకటాద్రి పేట గ్రామములో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే రైతులకు న్యాయం జరుగుతోందని అన్నారు.. రైతులకు 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతోందన్నారు. రానున్న రోజుల్లో వారికి అనేక సంక్షేమ ఫలాలు అందనున్నాయని తెలిపారు. పండించిన…

Read More
At a media meeting led by Congress leaders, they addressed allegations regarding the death of a tribal youth

గిరిజన యువకుడి మరణంపై కాంగ్రెస్ స్పందన

పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా భాస్కర్ నాయక్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వాహంచారు.ఈ సందర్భంగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, వీరమనేని యాకాంతరావు లు మాట్లాడుతూ.. నేడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన.. మహా ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్…

Read More
Dr. Kavyas, MP from Warangal, extended financial support to a needy student pursuing MBBS. This act showcases her commitment to education and helping underprivileged students achieve their dreams.

పేద విద్యార్థినికి అండగా నిలిచిన ఎంపీ డాక్టర్ కావ్య

ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పేద విద్యార్థినికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అండగా నిలిచారు. ఆర్ధిక సాయం అందజేసి మరో సారి తన మంచి మనసును చాటుకున్నారు. ధర్మసాగర్ మండలం దేవునూరుకు చెందిన పొడిశెట్టి ప్రతాప్ కుమార్తె పల్లవికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే కాలేజీ ఫీజు కట్టలేక ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన వరంగల్ ఎంపీ డాక్టర్…

Read More
Leaders visited the family of a tribal youth who died under tragic circumstances, demanding strict punishment for those responsible and expressing concerns over safety and governance in the state.

గిరిజన యువకుడి మృతికి స్పందించిన నేతలు

ఇటీవల పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని మరణించిన గిరిజన యువకుడు లకావతు శ్రీను స్వగ్రామం కొండాపురం మేకల తండా ను, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి పక్ష నేత మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సందర్శించారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీను చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.శ్రీను మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో…

Read More
The oath-taking ceremony for the Janagama Agricultural Market Committee was held with former Deputy CM Kadiyam Srihari and MP Dr. Kadiyam Kavya as chief guests, emphasizing farmer welfare. Content in Telugu: జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిని శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా రూపు రేఖలు మార్చినట్లు పేర్కొన్నారు. అతనన్నారు, ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం దిగుబడి జనగామ జిల్లాలోనే జరుగుతోందని, అది దేవాదుల ప్రాజెక్టు వల్లే సాధ్యమైందని తెలిపారు. ప్రతిపక్షాలపై మాట్లాడుతూ, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు విద్యార్థులను, నిరుద్యోగులను అనవసరంగా రెచ్చగొడుతున్నాయని కడియం శ్రీహరి ఆగ్రహంగా పేర్కొన్నారు. అతని వాదన ప్రకారం, 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. 10 సంవత్సరాలలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నారని ఆయన చెప్పారు. అనంతరం, రైతులకు నిధుల నుండి మధ్యాహ్న భోజనం అందించాలని, విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు.

జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం

జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు మార్కెట్ డైరెక్టర్ లను శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించి వారిని…

Read More
Kadiyam Srihari inaugurated a rice procurement center in Kanchanapalli village, emphasizing the Congress government's support for farmers and the focus on constituency development.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం నియోజకవర్గ అబివృద్దే నా ధ్యేయం. అనవసరమైన గ్రూపు రాజకీయాలు, తగాదాలతో అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఎవరు వ్యవహరించకూడదు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి.*కొత్త, పాత అనే తేడా లేకుండా, నాయకత్వం కోసం పోటీ పడకుండా ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేయాలి. రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ…

Read More