Doctors' irregularities at Palakurthi CHC are causing severe inconvenience to patients, with limited availability and abrupt OP closures.

పాలకుర్తి ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కరువు ఉదయం పది దాటిన ప్రభుత్వ ఆసుపత్రికి రాని సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు. డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నరు.24 గంటలు ఉండాల్సిన సిహెచ్ సి డాక్టర్లు వారానికి రెండు రోజులే డ్యూటీ చేస్తూ మిగతా రోజులు డుమ్మా కొడుతున్నారు. డాక్టర్లు ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఓపి మూసివేస్తున్నరు. మధ్యాహ్నం12 గంటల తర్వాత వచ్చిన…

Read More
MLA Yashaswini Reddy called for a successful public governance celebration in Warangal. She highlighted the Congress government’s achievements in its first year.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీడియా సమావేశం

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు వరంగల్ లో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల గృహ జ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షలు నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ,…

Read More
In Devaruppula, a man was remanded after allegedly attempting to marry a minor girl under false promises. Police took swift action after a complaint from the girl’s mother.

దేవరుప్పులలో మైనర్ బాలికపై వేధింపులు, నిందితుడు రిమాండ్

దేవరుప్పుల మండల కేంద్రంలోని మైనర్ బాలిక ను పెళ్లిచేసుకుంటానని మాయ మాటలు చెప్పి తన వెంట పడుతున్న బోడబండ తాండకు చెందిన ధరావత్ యాకు పై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు దేవరుప్పుల పీఎస్ లో నామోదైన కేసు పై విచారణ చేసి సీఐ పాలకుర్తి మహేందర్ రెడ్డి సార్ అతణ్ణి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఎవరైన ఇలాంటి నేరాలకు పల్పడితే వారి పై కటిన చేర్యాలు తీసుకోబడును. దేవరుప్పుల పోలీసులు సిబ్బంది యాకూబ్, అశోక్…

Read More
A strong political challenge has been issued to Revanth Reddy, questioning his integrity and political stance, particularly regarding Dalit welfare schemes.

రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సవాల్

శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పకుంటా.ఒకవేళ నిరూపించ లేకపోతే, దళిత బంధు పేరుతో వందలాదిమంది పేద, దళిత బిడ్డలను ఏ విధంగా మోసం చేశావో సాక్షాలతో ప్రజలు, మీడియా ముందు నిరూపిస్తా.నువ్వు రాజకీయాలనుంచి తప్పుకుంటావా.రాజయ్యకు ఏమాత్రం ధైర్యం ఉన్నా ఈ సవాల్ ను స్వీకరించాలి.అవినీతికి కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ జైలు భయంతో ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారు కేసీఆర్, హరీశ్ రావులు కాలేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరు కాక తప్పదు కడియం శ్రీహరి 30 ఏళ్ల…

Read More
Jangaon District Collector Rizwan Basha announced the cancellation of the public grievance program due to the ongoing comprehensive household survey. He advised the public not to visit the Collectorate for complaints.

ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసిన జనగామ జిల్లా కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించదలిచిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఆయన ప్రకటనలో, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో జిల్లా మొత్తం ఉన్న అధికారులు పాల్గొంటుండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలను కలెక్టరేట్‌కు రావద్దని, వారు తమ అర్జీలను మళ్లీ వేరే విధంగా సమర్పించాలని సూచించారు. అధికారుల నిమగ్నత కారణంగా ప్రజావాణి కార్యక్రమం ఈ రోజు నిర్వహించబడదని కలెక్టర్…

Read More
Jangaon district officials held a meeting to discuss a state-wide comprehensive household survey, set to run from the 9th to the 18th of this month.

జనగామ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ ప్రారంభం

జనగామ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను చేపట్టిందన్నారు. ఈ సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాల్లో ఈ నెల…

Read More