The memorial for Chief Justice Ambati Lakshman Rao was held on October 27, 2024, at Jal Vihar. Various dignitaries, including MM Bhaskar Rao

అంబటి లక్ష్మణ రావు గారి సంస్మరణ సభ

అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసిన శ్రీ అంబటి లక్ష్మణ రావు గారు ది 16 అక్టోబర్ నాడు కీర్తి శేషులైన సందర్భముగా వారి సంస్మరణ సభ 27 అక్టోబర్ 2024 నాడు జల విహార్ లో జరిగింది.ఈ సందర్భముగా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎం ఎం భాస్కర రావు గారు మాట్లాడారు.లక్ష్మణ రావు గారి ఉన్నతమైన వ్యక్తిత్వము కలవారని చెప్తూ ఆయన తో తనకున్న చిరకాల అనుభందము గురించి…

Read More
In Kushaiyiguda, thieves attempted to steal cows under the influence of drugs, but were confronted by locals and fled the scene.

అర్ధరాత్రి ఆవులను దొంగలించడానికి ప్రయత్నం

హైదరాబాద్.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి కాప్రా చంద్రపురి కాలనీలో ఆవులకి అర్ధరాత్రి మత్తుమందు ఇచ్చి వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకుపోయే ప్రయత్నం చేసిన దొంగలు. కాలనీవాసులు చూసి ప్రశ్నించడంతో పారిపోయిన ఆవుల దొంగలు. రాత్రి నుంచి అవి తీవ్ర అస్వస్థతకు గురై పడుకున్న చోటు నుంచి లేవకుండా ఉండడంతో ఆవుల యజమాని వచ్చి వాటికి చింతపండు రసం తాపీ లేపే ప్రయత్నం చేశారు.

Read More
The new executive committee for the Shivamma Papireddy Hills Development Federation was established, focusing on community development and cooperation.

శివమ్మ పాపిరెడ్డి హిల్స్ లో నూతన కార్యవర్గం ఏర్పాటు

శివమ్మ పాపిరెడ్డి హిల్స్ (25) ఉమ్మడి బస్తిల డెవలప్మెంట్ ఫెడరేషన్ సొసైటీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ సొసైటీ రెజి. నం. 448హైదరాబాద్ రహమత్ నగర్ డివిజన్, యూసుఫ్‌గుడ్స్, ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ ఓ హెచ్ ఎమ్ 8-3-160/60/1207, మేనేజర్, ఎస్ పి ఆర్ హిట్స్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ లో నూతన కార్యవర్గం ఏర్పాటు చెయ్యటం జరిగింది ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు లకు నియామక పత్రాలు అందజేసి శాలువాతో ఘనంగాసన్మానించారు.శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉమ్మడి బస్తీల…

Read More
In Alwal, several consumers fell ill after consuming spoiled shawarma from Grill House. Local authorities demand the closure of the shop for selling unsafe food.

పాడైపోయిన షవర్మ తిని అస్వస్థతకు గురైన వినియోగదారులు

పాడైపోయిన షవర్మ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట లో చోటు చేసుకుంది. లోతుకుంట లోని గ్రిల్ హౌస్ లో దసరా రోజు రాత్రి శవర్మా కొనుగోలు చేసిన వినియోగదారులు పాడైపోయిన శవర్మా తిని వాంతులు విరేచనాలు కావడంతో బాధితులు బొల్లారం లోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన లోకేష్, శరత్, గోవిందరాజ్, వర్ధినిలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ ఆహారాన్ని,పాడైపోయిన షవర్మ విక్రయిస్తున్న దుకాణాన్ని…

Read More
Residents of Maharaja Ranjit Singh Nagar urge the government to address urgent infrastructure issues, including power poles and street lighting.

మహారాజా రంజీత్ సింగ్ నగరంలోని మౌలిక సదుపాయాల సమస్యలు

హైదరాబాద్, అక్టోబర్ 3, 2024 – మహారాజా రంజీత్ సింగ్ నగర్, సిఖ్ చావని, అట్టాపూర్ వాసులు తమ ప్రాంతంలోని సివిక్ మౌలిక సదుపాయాలకు తక్షణ దృష్టి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి శ్రీ ది. స్రిధర్ బాబు గారికి అందజేసిన లేఖలో, వారు తమ ప్రాంతంలోని విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు మరియు రోడ్ల బాగోతం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖను…

Read More
A Joint Parliamentary Committee meeting at Taj Krishna, Hyderabad, discussed amendments to the Wakf Board Bill, considering opinions from over 35 organizations.

వక్ఫ్ బోర్డు సవరణలపై ముగిసిన జాయింట్ పార్లమెంటరీ సమావేశం

హైదరాబాద్ తాజ్ కృష్ణలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ వక్ఫ్ భూ వివాదాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో వక్ఫ్ వివాదాలు మరియు ప్రస్తుత పరిస్థితులపై సుమారు 35 ఆర్గనైజేషన్ల ప్రతినిధులు అభిప్రాయాలను JPC ముందు పంచుకున్నారు. JPC ప్రతీ ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. బోడుప్పల్, గుట్టల బేగంపేట్, కొందుర్గ్, గజ్వెల్, మరియు మహబూబ్ నగర్ వక్ఫ్ భూ బాధితులు తమ సమస్యలను…

Read More
Former Hyderabad Mayor Bontu Ram Mohan's mother, K. Sh. Bontu Kamalamma, has passed away. Leaders express condolences and pay tribute.

మాస్టర్ బొంతు రామ్మోహన్ మాతృమూర్తి కన్నుమూసారు

హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాతృమూర్తి “కీ.శే.బొంతు కమలమ్మ” పరమపదించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా, వారు ఆమె భౌతికకాయానికి పూలదండ వేసి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకులు ఎదుల కొండల్ రెడ్డి, కౌకొండా జగన్ పాల్గొన్నారు. బొంతు కమలమ్మ జీవితాన్ని, ఆమె కృషిని గౌరవిస్తూ పలువురు నాయకులు…

Read More