The newly constructed additional rooms at Sai Lingi Old Age Home in Adilabad district were inaugurated, emphasizing the importance of providing a supportive environment for the elderly.

వృద్ధాశ్రమంలో అదనపు గదుల ప్రారంభోత్సవం

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయి లింగి వృద్ధాశ్రమంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలన అధికారి రాజర్ష షా, ముందుగా ఆయన వృద్ధాశ్రమం సభ్యులకు స్వాగతం పలికారు వృద్ధాశ్రమంలో ఉన్న సాయిబాబా విగ్రహానికి పూలమాలలు వేసి వేద పండితుల మధ్య పూజలు జరిపించారు, వృద్ధులకు వారి పట్ల శ్రద్ధ వహిస్తూ వారికి మంచి ఆహల్యమైన వాతావరణంలో ఉండాలని సమయపాలన పాటిస్తూ వారికి మంచి యోగ ము వాకింగ్ చేస్తూ ఆరోగ్య…

Read More
The Women's Congress in Telangana demands a public apology from KTR over derogatory remarks against Minister Konda Surekha, protesting at Srinivasa Reddy's office.

కేటీఆర్ క్షమాపణ కోరేలా మహిళా కాంగ్రెస్ నిరసన

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అట‌వీ శాఖా మంత్రి కొండా సురేఖను కించ ప‌రిచేలా సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌ల‌పై జిల్లా మ‌హిళా కాంగ్రెస్ విభాగం భ‌గ్గుమంది. దీనికి మూల కార‌ణమైన మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బేష‌ర‌తుగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జిల్లా మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు మంచిక‌ట్ల ఆశ‌మ్మ డిమాండ్ చేసారు. గురువారం కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.కేటీఆర్ కు వ్య‌తిరేకంగా…

Read More
A Max pickup vehicle crashed into side pillars, killing five, including three children. Three others sustained serious injuries and were shifted to RIMS.

మేకలగండి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

గుడిహత్నుర్ మండలం మేకలగండి జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టి వేగంగా దూసుకుపోయింది. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40), అలీ (8), ఉస్మానొద్దీన్ (10), ఉస్మాన్ (12) గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారిని వెంటనే రిమ్స్…

Read More
A meeting chaired by Damodhar Reddy discussed initiatives for farmers in Thalamadugu. Emphasis was placed on timely fertilizer delivery and financial support.

తలమడుగు వ్యవసాయ సహకార సంఘం సమావేశం….. రైతుల అభివృద్ధికి కొత్త చర్యలు…..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తలమడుగు ఆధ్వర్యంలో చైర్మన్ దామోదర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. ఐదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు ఒకసారి జమా ఖర్చుల వివరాలు సవరించనున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఇది వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు మరింత స్పష్టతనిస్తుంది. రైతులకు సమీపంలోనే సకాలంలో ఫర్టిలైజర్ అందించడం కోసం క్లస్టర్ వైస్‌గా ఎరువులు పంపిణీ చేస్తున్నామని చైర్మన్ తెలిపారు. ఇది…

Read More
Police seized 4.5 kg of marijuana in Narasaraopet and arrested a dealer identified as Tirupati. He was reportedly selling drugs to students and auto drivers.

అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్

జిల్లా పోలీసులు సీరియస్‌గా గంజాయి ముఠా పై చర్యలు తీసుకుంటున్నారు. తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద 900 కిలోల గంజాయి స్వాధీనం అయ్యింది. జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు, వారు మిగతా సభ్యులను వర్తించాలన్నారు. అటవీ ప్రాంతం ద్వారా గంజాయి తరలింపు జరుగుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. వాహనం తనిఖీ చేసినప్పుడు ఐచర్ కంటైనర్‌లో గంజాయి బయటపడింది. నిందితులు…

Read More
ముఖ్ర కె గ్రామంలో రైతులు తమ పట్టా పాస్ బుక్‌లతో సెల్ఫీ వీడియోలు తీసుకుని రుణమాఫీ కోసం ప్రభుత్వం వద్ద డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్ర కె గ్రామ రైతుల రుణమాఫీ కోసం సెల్ఫీ వీడియోల ద్వారా ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా, ఇచ్ఛోడ మండలంలోని ముఖ్ర కె గ్రామంలో రైతులు విన్నూత్నమైన విధానంలో సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. వారు తమ పట్టా పాస్ బుక్‌లతో సెల్ఫీ తీసుకొని, రూ.2 లక్షలకు పైగా ఉన్న బకాయిలను చెల్లించామంటూ సీఎం కార్యాలయానికి వీడియోలను పంపించారు. ఈ సందర్భంగా, వారు తమ రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఈ వినూత్నమైన ఆందోళన పంటలపై ఉన్న రుణభారం తొలగించేందుకు ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తోంది. రైతులు మాట్లాడుతూ, “మేము చెల్లించిన…

Read More
ఇచ్చోడ మండలంలో పాడి రైతులు బిల్లులు చెల్లించకపోవడంతో నిరసన తెలిపారు. వారు రోడ్డు మీద పాలు పారబోసి రాస్తారోకో నిర్వహించారు.

ఇచ్చోడలో పాడి రైతుల నిరసన

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పాడి రైతులు రోడ్డు మీద పాలు పారబోసి నిరసన తెలిపారు. రైతులు విజయా డెయిరీ పాల కేంద్రానికి పాలు సరఫరా చేస్తున్నా, గత కొన్ని నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని వారు ఆరోపించారు. ఈ కారణంగా, రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మొత్తం నెలల తరబడి తమకు చెల్లింపులు లేకపోవడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా కుటుంబాలను ఎలా పోషించాలి?” అని ప్రశ్నిస్తూ,…

Read More