Adilabad Congress leader Kandi Srinivas Reddy honored Indira Gandhi’s contributions, pledging to follow her vision for women's empowerment and national progress.

ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

స్వ‌ర్గీయ మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ ఉక్కు మ‌హిళ‌గా పేరు పొందార‌ని, భార‌త‌దేశాన్ని సూప‌ర్ ప‌వ‌ర్‌గా తీర్చిదిద్దాల‌నే గొప్ప సంక‌ల్పంతో దేశంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చార‌ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. వారి ఆశ‌యాల‌ను, ఆకాంక్ష‌ల కోసం కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జాసేవా భ‌వన్‌, క్యాంపు కార్యాల‌యంలో ఇందిరా గాంధీ 107వ జ‌యంతి వేడుక‌ల‌ను మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు.కంది శ్రీ‌నివాస‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ శ్రేణులు వేడుక‌ల్లో పాల్గొని ఆమె…

Read More
Tudu Deva Maha Sabha will be held in Adilabad district, focusing on Adivasi rights. District and division committees along with various Adivasi groups are urged to participate for its success.

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మహాసభ

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (కుంరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్) ఉట్నూర్ కేంద్రంగా జిల్లా తుడుం దెబ్బ మహా సభ నిర్వహించడం జరుగుతుంది.కావున తుడుం దెబ్బ జిల్లా కమిటీలు మరియు డివిజన్ కమిటీలు, మండల కమిటీలతో పాటు తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ మహిళా ఆదివాసీ నిరుద్యోగ ఆదివాసీ రైతు ఆదివాసీ యువజన సంఘాలు హాజరై విజయవంతం…

Read More
Adilabad district officials, led by Collector Rajarshi Shah and Additional Collector Shyamala Devi, launched the People's Victory celebrations with a flag-off event.

అదిలాబాద్ జిల్లా ప్రజా విజయోత్సవాలు ప్రారంభం

అదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా విజయోత్సవాలకు సంబంధించి ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల బృందం, ప్రజా ప్రతినిధులు, ఇతర గౌరవనీయులు పాల్గొన్నారు. ప్రజా విజయోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కావడంతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వేడుకలలో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు….

Read More
In Both, Adilabad, BRS cadres tore down flex banners of CM Revanth Reddy, leading to outrage from Congress leaders. They condemned the actions as petty politics and demanded accountability from the police.

బోథ్‌లో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ చించడంపై కాంగ్రెస్ ఆగ్రహం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బిఆర్ఎస్ రౌడీలు చించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ తీవ్రంగా phảnప్రతిస్పందన ఇచ్చారు. ఆయన బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గు చేటని, దీనికి తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కోరారు. బిఆర్ఎస్ నేతలు తమ వివాదాస్పద చర్యలతో కాంగ్రెస్ శ్రేణులను అగ్రహపెట్టారు. ఇలాంటి నీచ…

Read More
In Charlapally village, Boath MLA Anil Jadhav attended the Dandari festival, distributing festival checks and conveying Diwali greetings to all.

దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని చర్లపల్లి గ్రామంలో దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు గుస్సాడీలు గ్రామస్తులు దండారి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 15 వేల విలువ గల 31 దండారి చెక్కులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసులను వారి సాంప్రదాయాన్ని గౌరవించి వారి దండారి పండుగగు రూ. 10 వేలు అందించాలని…

Read More
During their visit to Adilabad, BC Commission members received petitions regarding caste enumeration and held public consultations with various community representatives.

అదిలాబాద్‌లో బీసీ కమిషన్ సభ్యుల పర్యటన

అదిలాబాద్ జిల్లాలో పర్యటించిన బీసీ కమిషన్ సభ్యులకు పలు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలకు, సంబంధించిన ప్రతినిధులు బిసి కుల గణనపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, ప్రకాష్, బాలలక్ష్మీ, లను శాలువాలతో సన్మానించారు.జడ్పీ సమావేశ మందిరంలో అన్ని కులలతో బహిరంగ విచారణ జరిపారు.అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పనకు జిల్లాల వారీగా ప్రజల నుంచి…

Read More
Farmers in Ruyyadi showcased high-yielding Ankur Shubham cotton seeds. Local leaders honored the farmers for adopting the seed, leading to increased profits.

రుయ్యాడి గ్రామంలో అంకుర్ శుభం అనే కాటన్ సీడ్ ప్రదర్శన క్షేత్రం

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో గోక లక్ష్మారెడ్డి, మరియు అల్లూరి సతీష్ రెడ్డి వారి సొంత చేనులు అంకుర్ కంపెనీ కి చెందిన శుభం అనే కాటన్ సీడ్ వెరైటీలో ఈ రకమైనటువంటి విత్తనము ఉన్నదని కలిగి ఉన్నదని కాయ లావుగా తొమ్మిది నుండి ఏడు గింజల వరకు ఉంటుందని మంచి దిగుబడితో రైతు లాభాల తోటి ఉండే ఈ వెరైటీ రైతు ప్రదర్శన క్షేత్రాన్ని ఈ పత్తిని రైతుని ఆకట్టుకుంటున్నదని కంపెనీ యజమాని…

Read More