Tudu Deva Maha Sabha will be held in Adilabad district, focusing on Adivasi rights. District and division committees along with various Adivasi groups are urged to participate for its success.

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మహాసభ

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (కుంరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్) ఉట్నూర్ కేంద్రంగా జిల్లా తుడుం దెబ్బ మహా సభ నిర్వహించడం జరుగుతుంది.కావున తుడుం దెబ్బ జిల్లా కమిటీలు మరియు డివిజన్ కమిటీలు, మండల కమిటీలతో పాటు తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ మహిళా ఆదివాసీ నిరుద్యోగ ఆదివాసీ రైతు ఆదివాసీ యువజన సంఘాలు హాజరై విజయవంతం…

Read More
Adilabad district officials, led by Collector Rajarshi Shah and Additional Collector Shyamala Devi, launched the People's Victory celebrations with a flag-off event.

అదిలాబాద్ జిల్లా ప్రజా విజయోత్సవాలు ప్రారంభం

అదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా విజయోత్సవాలకు సంబంధించి ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల బృందం, ప్రజా ప్రతినిధులు, ఇతర గౌరవనీయులు పాల్గొన్నారు. ప్రజా విజయోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కావడంతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వేడుకలలో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు….

Read More
During their visit to Adilabad, BC Commission members received petitions regarding caste enumeration and held public consultations with various community representatives.

అదిలాబాద్‌లో బీసీ కమిషన్ సభ్యుల పర్యటన

అదిలాబాద్ జిల్లాలో పర్యటించిన బీసీ కమిషన్ సభ్యులకు పలు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలకు, సంబంధించిన ప్రతినిధులు బిసి కుల గణనపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, ప్రకాష్, బాలలక్ష్మీ, లను శాలువాలతో సన్మానించారు.జడ్పీ సమావేశ మందిరంలో అన్ని కులలతో బహిరంగ విచారణ జరిపారు.అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పనకు జిల్లాల వారీగా ప్రజల నుంచి…

Read More
Farmers in Ruyyadi showcased high-yielding Ankur Shubham cotton seeds. Local leaders honored the farmers for adopting the seed, leading to increased profits.

రుయ్యాడి గ్రామంలో అంకుర్ శుభం అనే కాటన్ సీడ్ ప్రదర్శన క్షేత్రం

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో గోక లక్ష్మారెడ్డి, మరియు అల్లూరి సతీష్ రెడ్డి వారి సొంత చేనులు అంకుర్ కంపెనీ కి చెందిన శుభం అనే కాటన్ సీడ్ వెరైటీలో ఈ రకమైనటువంటి విత్తనము ఉన్నదని కలిగి ఉన్నదని కాయ లావుగా తొమ్మిది నుండి ఏడు గింజల వరకు ఉంటుందని మంచి దిగుబడితో రైతు లాభాల తోటి ఉండే ఈ వెరైటీ రైతు ప్రదర్శన క్షేత్రాన్ని ఈ పత్తిని రైతుని ఆకట్టుకుంటున్నదని కంపెనీ యజమాని…

Read More
In Adilabad district, authorities incinerated 411 kilograms of cannabis in Nizamabad, following orders from higher officials. The destroyed drugs were seized in various cases, valued at around ₹1 crore.

అదిలాబాద్ జిల్లాలో 411 కేజీల గంజాయిని దహనం

అదిలాబాద్ జిల్లాలో 48 కేసుల్లో 411 కేజీల గంజాయిని నిజామాబాదులో దహనం చేశారు. వివిధ కేసుల్లో పట్టుకున్నటువంటి గంజాయిని దహనం చేయాలని ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి అదిలాబాద్ పిచ్చోడు ఉట్నూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 411 కేజీల గంజాయిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ గంజాయిని దగ్ధం చేసినట్లు ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. దగ్ధం చేసిన గంజాయి విలువ సుమారు…

Read More
Adivasi Rights Committee staged a protest at Adilabad Collectorate demanding immediate loan waivers for farmers and higher support prices for cotton. Tensions arose as protesters attempted to enter the premises.

ఆదివాసుల రుణమాఫీ కోసం నిరసన

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు విధించకుండా రైతులందరికీ రుణమాఫీ వేంటనే చేయాలన్నారు. రైతులందరికీ కటాప్ లేకుండా రైతు భరోసా వేంటనే ఇవ్వాని క్వింటాల్ పత్తికి మద్దతు ధర పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా…

Read More
Village head Mohan Reddy celebrated Dasara with special pujas to Lord Lakshmi Venkateswara, marking the triumph over evil and fostering community spirit.

దసరా పండుగ సందర్భంగా గ్రామ పెద్ద కాపు మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని గ్రామానికి నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పెద్ద కాపు గా,,, ఎన్నుకోబడి నా మెరుగు మోహన్ రెడ్డి, ముందుగా దసరా పండుగను పురస్కరించుకొని తన గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కుటుంబ సభ్యులతో కలిసి వైదిక అర్చకుల మంత్రాచరణ నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుకొని 60 వేల రూ// కుంభ కిరీటాన్ని వెంకటేశ్వర స్వామికి ఆవిష్కరించారు, బరంపూర్ గ్రామానికి పెద్ద…

Read More