BRS leaders from three mandals conducted a milk abhishekam for Telangana Thalli statue, protesting CM Revanth Reddy's alleged actions against KCR.

తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పాలాభిషేకం

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకంఅదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల నిరసనగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. మూడు మండలాల నాయకుల పాల్గొనడంతలమడుగు, తాంసి, బీంపూర్ మూడు మండలాల బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేతృత్వం వహించారు….

Read More
Adilabad DSP Jeevan Reddy revealed the arrest of an inter-state gang stealing 74 gas cylinders from Jainath. Suspects remanded after investigation.

గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠా అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీసులు అంతర్రాష్ట్ర గ్యాస్ సిలిండర్ల దొంగల ముఠాను పట్టుకున్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. జైనథ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పోలీసుల సాధారణ తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, దానిలో 74 గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యాయని చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన హర్ష అనే వ్యక్తి ఆలపల్లి గ్యాస్ ఏజెన్సీకి పనిచేస్తూ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు….

Read More
Farmers, under the Samyukt Kisan Morcha and central trade unions, protested in Adilabad against the three controversial farm laws, demanding their immediate withdrawal.

కేంద్ర ప్రభుత్వంపై రైతుల నిరసన

సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా, రైతులు కేంద్ర ప్రభుత్వంపై మూడు నల్ల చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తరవాత, దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనలపై పెద్దగా స్పందించకపోవడం లేదా వాటిని పట్టించుకోలేకపోవడం అన్న విషయాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. రైతు సంఘాలు, ఐఎఫ్టియు,…

Read More
On the 75th anniversary of India's Constitution, Addl. Collector Shyamala Devi expressed her wishes and took an oath to uphold the values of justice, equality, and liberty.

భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని శ్యామలాదేవి అభినందనలు

భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, అదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1949, నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగం ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడింది. ఈ సందర్భంగా, శ్యామలాదేవి తన ఛాంబర్‌లో భారత రాజ్యాంగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె భారత ప్రజల హక్కులను, సమానతలను, స్వేచ్ఛను అందిస్తూ, 1949, నవంబర్ 26 న ఆమోదించబడిన రాజ్యాంగాన్ని…

Read More
Adilabad Police arrested five individuals involved in the illegal rebuilding of the banned Janashakti group. Weapons and ammunition were seized during the operation

ఆదిలాబాద్‌లో నిషేధిత జనశక్తి దళం పునర్నిర్మాణం, 5 మందిని అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కర్నూలు జిల్లా నందు ప్రభుత్వ నిషేధిత జనశక్తి దళ ఏర్పాటుకై నిందితులు ఆర్థికంగా మరియు ఆయుధపరంగా దళం పునర్నిర్మాణం చేస్తుండగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పక్క సమాచారంతో వారిని పట్టుకుని వారి ఆలోచనలను ఏర్పాటను విచ్ఛిన్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ A1…

Read More
The Brahmotsavams of Lakshmi Narayana Swamy at Jainath were celebrated with grandeur. The chariot procession, led by Congress leader Kandi Srinivas Reddy, featured vibrant celebrations, prayers, and participation from devotees.

జైన‌థ్ లో ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామివారి బ్ర‌హ్మోత్సవాలు వైభవంగా

జైన‌థ్ లో కొలువైన ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి.బుధ‌వారం సాయంత్రం జ‌రిగిన ర‌థోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆల‌య క‌మిటీ స‌భ్యులు, గ్రామ‌స్తులు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఆయ‌న‌కు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు . ఆయ‌న భ‌క్తుల‌కు అభివాదం చేస్తూ ర‌థం ముందు న‌డిచారు.డ‌ప్ప‌చ‌ప్పుళ్లు, భ‌క్తుల భ‌జ‌న‌లు, కోలాటాలు ,క‌త్తి సాము విన్యాసాల మ‌ధ్య స్వామి వారు అందంగా…

Read More
Adilabad Congress leader Kandi Srinivas Reddy honored Indira Gandhi’s contributions, pledging to follow her vision for women's empowerment and national progress.

ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

స్వ‌ర్గీయ మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ ఉక్కు మ‌హిళ‌గా పేరు పొందార‌ని, భార‌త‌దేశాన్ని సూప‌ర్ ప‌వ‌ర్‌గా తీర్చిదిద్దాల‌నే గొప్ప సంక‌ల్పంతో దేశంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చార‌ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. వారి ఆశ‌యాల‌ను, ఆకాంక్ష‌ల కోసం కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జాసేవా భ‌వన్‌, క్యాంపు కార్యాల‌యంలో ఇందిరా గాంధీ 107వ జ‌యంతి వేడుక‌ల‌ను మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు.కంది శ్రీ‌నివాస‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ శ్రేణులు వేడుక‌ల్లో పాల్గొని ఆమె…

Read More