CM Chandrababu stated that every home in the state should have an Artificial Intelligence professional, promoting AI to improve government services.

ప్రతి ఇంటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలి – చంద్రబాబు

రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ప్రకటన ప్రకారం, ఏఐని రాష్ట్రంలో విస్తృతంగా ప్రోత్సహించి, ప్రతి ఇంటిలోనూ దీనిని ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ సేవలు మెరుగుపడతాయని, ప్రజలకు మంచి సేవలు అందించగలుగుతామని చెప్పారు. సచివాలయంలో సోమవారం జరిగిన ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగాన్ని మనం సొంతం చేసుకున్నట్లే, ఇప్పుడు ఏఐని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను…

Read More
Reliance plans to build the world's largest data center in Jamnagar, Gujarat, with 3 GW capacity, using advanced AI chips for AI computing.

జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్

భారత్ టెక్నాలజీ రంగంలో వేగంగా పురోగమిస్తోంది. దీని భాగంగా దేశీయ దిగ్గజ కంపెనీలు తమ వంతుగా భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ 3 గిగావాట్ల సామర్థ్యంతో ఉండనుంది. ఈ డేటా సెంటర్ నిర్మాణం కోసం రిలయన్స్ అధునాతన ఏఐ చిప్‌లను కొనుగోలు చేయనుంది. అధునాతన టెక్నాలజీతో నిర్మించబోయే ఈ సెంటర్ భారత్‌లో డిజిటల్ మౌలిక వసతులను విస్తృతంగా…

Read More
TRAI mandates a ₹20 minimum balance to keep SIM active for 90 days. No need for monthly recharge, but outgoing and OTP services may be restricted.

SIM యాక్టివేషన్‌పై TRAI కీలక నిర్ణయం

SIM కార్డ్ యాక్టివేషన్‌పై TRAI కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వినియోగదారులు ప్రతి నెలా కనీస రీఛార్జ్ చేయకపోతే, వారి SIM కార్డ్ డీయాక్టివేట్ అవుతూ ఉండేది. అయితే, తాజా మార్పులతో 90 రోజుల పాటు కనీసం రూ. 20 బ్యాలెన్స్ ఉంటే SIM యాక్టివ్‌గా కొనసాగుతుంది. ఈ పథకం అన్ని టెలికాం ఆపరేటర్లకు వర్తిస్తుంది. జియో, ఎయిర్‌టెల్, Vi తమ వెబ్‌సైట్లలో కూడా ఈ మార్పును స్పష్టంగా పేర్కొన్నాయి. ఎయిర్‌టెల్ షరతుల ప్రకారం, 90…

Read More
AP govt to introduce WhatsApp-based governance, starting with a pilot in Tenali for issuing birth and death certificates digitally.

వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించనుంది. ఈ క్రమంలో జనన, మరణ ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించేందుకు కసరత్తు చేపట్టింది. మొదటగా తెనాలీలో ప్రాయోగికంగా ఈ సేవలను అమలు చేసి, తుది సమీక్ష అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ, ప్రభుత్వం సేవలను మరింత…

Read More
The state government has decided to offer another opportunity to apply for new ration cards and Indiramma houses, starting from January 21, during village meetings.

కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు 21నుంచి

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ గ్రామ సభల్లో ప్రారంభం కానుంది. కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన సీఎస్ శాంతి కుమారి, అప్లికేషన్లు గ్రామ సభల సందర్భంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్ణయ ప్రకారం, గ్రామ సభలలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరించాల్సి ఉంటుంది. అలాగే, ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడంపై కూడా దరఖాస్తులు…

Read More
Bengaluru-based startup Sarla Aviation unveiled India’s first air taxi prototype, ‘Shunya,’ at the Bharat Mobility Global Expo in Delhi. Services to begin by 2028.

భారతదేశంలో తొలి ఎయిర్ ట్యాక్సీ ‘శూన్య’ ఆవిష్కరణ!

భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ నమూనాను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సర్లా ఏవియేషన్ ఆవిష్కరించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ‘శూన్య’ అనే ఎయిర్ ట్యాక్సీ ప్రదర్శించారు. ఇది పూర్తిగా స్థానికంగా అభివృద్ధి చేయబడిన స్వదేశీ ఎయిర్ ట్యాక్సీగా వినియోగదారులకు త్వరితగతిన ప్రయాణ సేవలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎయిర్ ట్యాక్సీని ప్రాథమికంగా బెంగళూరు నగర పరిధిలో వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2028 నాటికి దీన్ని ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా…

Read More
Aadhaar Mandatory for New SIM Card Issuance

ఆధార్ తప్పనిసరి.. కొత్త సిమ్ కార్డు జారీకి కొత్త నిబంధనలు

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై కొత్త సిమ్ కార్డులు తీసుకునే వారికి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి.ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాన్, పాస్పోర్ట్ వంటి ఐడీలు సిమ్ కార్డు కోసం అంగీకరించేవారు. కానీ తాజా మార్గదర్శకాలు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్నాయి.దీంతో నకిలీ ఐడీలతో సిమ్ కార్డులు తీసుకోవడం పూర్తిగా కట్టడి కానుంది.ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య సైబర్ మోసాలను నియంత్రించేందుకు సహాయపడనుంది. స్పామ్ కాల్స్, ఫేక్ ఐడీలతో…

Read More