Gold prices rise for the second day due to the wedding season. 22K gold hits ₹84,007, while 24K reaches ₹87,770. Silver prices, however, dipped.

పసిడి దూకుడు కొనసాగు, ధరల పెరుగుదల షాక్!

పసిడి ధరల పెరుగుదల ఇప్పటికీ ఆగలేదు. రోజురోజుకు పెరుగుతూ సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చినట్టుగా మారాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ. 84,007కి చేరింది. అదే విధంగా, 24 క్యారెట్ల…

Read More
Oppo launched the world's thinnest foldable phone, 'Find N5,' with an 8.93mm thickness and advanced features.

ప్రపంచంలోనే అత్యంత పలుచనైన ఒప్పో ఫైండ్ ఎన్5 ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ప్రపంచంలోనే అత్యంత పలుచనైన ఫోల్డబుల్ ఫోన్ ‘ఫైండ్ ఎన్5’ను విడుదల చేసింది. ముడిచినప్పుడు ఈ ఫోన్ మందం కేవలం 8.93 మిల్లీమీటర్లు మాత్రమే, తెరిచినప్పుడు అత్యంత పలుచనైన పాయింట్ వద్ద 4.21 మిల్లీమీటర్లు ఉంటుంది. 2024లో విడుదలైన ‘ఆనర్ మేజిక్ వీ3’ కంటే సన్నగా ఉండటంతో, ఒప్పో తన ఫోన్‌ను ప్రపంచంలోనే అత్యంత పలుచనైనదిగా ప్రకటించింది. అయితే, తెరిచినప్పుడు ‘హువావే మేట్ ఎక్స్‌టీ’ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ 3.6 మిల్లీమీటర్ల…

Read More
Home Minister Anita directed officials to launch the ‘Suraksha’ app by March 8 for women’s safety and establish special units in all districts.

ఏపీలో మహిళల భద్రత కోసం ‘సురక్ష’ యాప్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ‘సురక్ష’ అనే ప్రత్యేక యాప్‌ను మార్చి 8నాటికి అందుబాటులోకి తేనాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళల రక్షణను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ యాప్ ద్వారా మహిళలు అత్యవసర సందర్భాల్లో పోలీసుల సహాయాన్ని తక్షణమే పొందగలుగుతారని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు….

Read More
Reliance Industries faced a massive loss of ₹67,526 crore due to market weakness and global economic pressures, impacting its stock value.

రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ నష్టం, 67,526 కోట్ల కేటాయింపు

ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈ వారం భారీ షాక్‌ను ఎదుర్కొంది. వారం రోజుల్లోనే 67,526 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే రిలయన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ నష్టంతో, ఆర్ఐఎల్ షేర్లు శుక్రవారం రూ. 1,214.75 వద్ద ముగిశాయి. ఫలితంగా, రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 16,46,822.12 కోట్లకు పడిపోయింది. ఈ భారీ నష్టాన్ని మూటగట్టుకున్నా, ముకేశ్ అంబానీ మాత్రం 90.3 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా…

Read More
AP's handloom sector to receive ₹2,000 Cr investment, creating 15,000 jobs, says Minister S. Savitha.

ఏపీలో చేనేత పరిశ్రమలకు పెట్టుబడులు, 15 వేల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. చేనేత రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, ఈ సంస్థలు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. త్వరలో ఈ సంస్థలతో ఎంవోయూలు చేసుకోవాలని నిర్ణయించామని, వాటి ద్వారా 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో…

Read More
Apple iPhone SE 4 is set to launch on February 19. Tech sources predict it will offer advanced features at an affordable price.

ఐఫోన్ ఎస్ఈ 4 రిలీజ్ డేట్ వెల్లడించిన ఆపిల్!

టెక్ దిగ్గజం ఆపిల్ తన అభిమానులకు మళ్లీ ఓ మంచి వార్త అందించింది. కంపెనీ సరికొత్త ఐఫోన్ ఎస్ఈ 4ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 19న ఆపిల్ కొత్త ఉత్పత్తిని విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. అయితే, ఆయన ఐఫోన్ ఎస్ఈ 4 పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, లాంచ్ అవుతోన్న ప్రొడక్ట్ ఇదేనని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 ధర కూడా తక్కువగా ఉండొచ్చని…

Read More
RBI announced the release of a new ₹50 note under the Mahatma Gandhi series, featuring Governor Sanjay Malhotra's signature.

కొత్త ₹50 నోటు విడుదలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ₹50 నోటును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన ఈ నోటు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా ఉండనుంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ₹50 నోట్ల చెలామణి కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. పాత నోట్లను వెనక్కి తీసుకునే ఉద్దేశ్యం లేదని కూడా వివరించింది. గతేడాది డిసెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో…

Read More