
విండీస్ కష్టాల్లో.. జడేజా, కుల్దీప్ స్పిన్ మాయ
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్–వెస్టిండీస్ తొలి టెస్టులో టీమిండియా అద్భుత ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 162 పరుగులకే వెస్టిండీస్ను కట్టడి చేసిన భారత్, బ్యాటింగ్లో దూకుడుగా రాణించింది. కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా ల దుమ్ము రేపిన సెంచరీలతో 448/5 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విండీస్ పతనంరెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వెస్టిండీస్ బ్యాటర్లు కష్టాల్లో…