India dominated Australia in the first Test of the Border-Gavaskar Trophy, winning by 295 runs. Australia's chase of 534 runs ended in collapse, with India taking a 1-0 lead in the series.

భారత్‌ భారీ విజయం, 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది

పెర్త్‌ టెస్టులో భారత్ బోణి అదిరిపోయింది. ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలనుకున్న ఆస్ట్రేలియా, 238 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ విజయంతో భారత జట్టు గొప్ప ఆధిపత్యాన్ని చెలాయించింది. ఆస్ట్రేలియా గడ్డపై 534 పరుగుల లక్ష్యఛేదన సాధ్యం కాదనుకున్నా, వారు కనీసం డ్రా కొరకు పోరాడుతారని ఊహించారు. కానీ, భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, పాట్…

Read More
Rishabh Pant becomes the first wicketkeeper to score 2,000+ runs in WTC history during the Perth Test. India leads after the first innings in a thrilling match.

రిషబ్ పంత్ డబ్ల్యూటీసీ చరిత్రలో సరికొత్త రికార్డు

ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు, ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ కావడం మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. రెండవ ఇన్నింగ్స్‌లో ఎవరు ఆధిపత్యం సాధిస్తారో ఆసక్తిగా ఎదురు చూడాల్సి ఉంది. భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ టెస్ట్‌లో అరుదైన ఘనత సాధించాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి వికెట్ కీపర్‌గా…

Read More
Football legend Lionel Messi and the Argentina team are set to visit Kerala for an international match next year. Kerala Sports Minister Abdul Rahimann confirms the event.

మెస్సీతో అర్జెంటీనా జట్టు కేరళ రానుంది

ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ వచ్చే ఏడాది కేరళకు రానున్నారు. ఈ సందర్బంగా, అర్జెంటీనా జట్టు అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం కేరళ వస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మ్యాచ్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దురహిమన్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఈ మ్యాచ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది,” అని చెప్పారు. మాజీ ప్రపంచ ఛాంపియన్‌లలోని…

Read More
The 6th National Dance Competition by Yugandar Cultural Association at Delhi AP Bhavan saw 100 participants. MPs were thanked for their support.

ఢిల్లీ ఏపీ భవన్‌లో నేషన్‌ల్ డాన్స్ పోటీలు

యుగందర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో 6వ నేషనల్ డాన్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 100 మంది చిన్నారులు హాజరయ్యారని ఆర్గనైజర్ సుమలత తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు రఘనందన్ రావు, లావు కృష్ణదేవరాయలు, రెహమాన్‌లు తమ సహకారాన్ని అందించారని ఆమె పేర్కొన్నారు. వారి సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోటీల్లో చిన్నారులు…

Read More
Ahead of the Border-Gavaskar Trophy, Coach Gautam Gambhir addressed the media, countering Ricky Ponting's remarks on Kohli's form and expressing faith in Rohit Sharma and the Indian squad. Gambhir dismissed any concerns, stating India has the right players for success in Australia.

పాంటింగ్ వ్యాఖ్యలకు గంభీర్ గట్టి సమాధానం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు రెండవ బృందం ఇవాళ (సోమవారం) ఆస్ట్రేలియా బయలుదేరనున్న నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై విమర్శల గురించి ప్రశ్నించిన మీడియాకు గంభీర్ కుండబద్ధలు కొట్టినట్లు సమాధానం ఇచ్చాడు. కోహ్లీ పేలవ ఫామ్‌లో ఉన్నాడంటూ ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను గంభీర్ ఖండిస్తూ, “ఆస్ట్రేలియా క్రికెట్ గురించి పాంటింగ్ ఆలోచించాలి, భారత క్రికెట్…

Read More
Rohit Sharma plans to travel to Australia for the first Test, though it’s uncertain if he will play. His availability depends on personal commitments.

తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండనున్నాడా?

భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22న మొదలుకానున్న తొలి టెస్ట్‌ కోసం రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోహిత్ వ్యక్తిగత కారణాలతో తొలుత తొలీ టెస్ట్‌కి దూరంగా ఉండాలని భావించినప్పటికీ, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. నవంబర్ 10న అతను తొలి బ్యాచ్‌లో కొంతమంది ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు పయనమవుతాడని ఇండియా టుడే కథనం తెలిపింది. రోహిత్ తొలి టెస్ట్‌ సమయంలో జట్టుతో ఉండనున్నప్పటికీ, మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది…

Read More
With the Border-Gavaskar Trophy approaching, cricket legend Greg Chappell comments on the form struggles of Virat Kohli and Rohit Sharma, emphasizing their importance to India’s success.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్‌ల ఫామ్‌పై చర్చ

భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్‌పై చర్చ నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇద్దరూ పెద్దగా రాణించకపోవడం, స్వదేశంలో కూడా వారిద్దరి పరుగులు తక్కువగా ఉండటం దీనికి కారణం. కోహ్లీ 192 పరుగులు, రోహిత్ 133 పరుగులు మాత్రమే సాధించడాన్ని బట్టి వారి ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తాయి. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ వీరి ఫామ్‌పై…

Read More