
బుమ్రాకు వెన్ను నొప్పి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై అనుమానాలు
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి సమస్య ఉండటంతో ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, బుమ్రా ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే వైట్-బాల్ సిరీస్లో విశ్రాంతి తీసుకోనున్నాడు. భారత క్రికెట్ జట్టు జనవరి 22 నుంచి ఇంగ్లండ్తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భారత్ కోల్పోయినా, బుమ్రా 32 వికెట్లు…