In a meeting led by Gannavaram MLA Giddhi Satyanarayana, Peera Battula Rajasekhar was introduced as the NDA candidate for the Legislative Council, with a call for support and effective governance.

గన్నవరం ఎమ్మెల్యేతో పీరా బత్తుల రాజశేఖర్ పరిచయం

గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ కూటమి తరుపున శాసనమండలి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ను పి. గన్నవరం నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు కూటమి అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ పరిచయం చేశారు.. ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పెరబత్తుల రాజశేఖర్ ను సంపూర్ణ మద్దతు తో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు… అధికారం గా వాటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో…

Read More
Congress leaders protested the IKP officials' alleged insult during a purchase center inauguration, demanding action against the responsible officers.

ఆహ్వానించి అవమానపరిచారని ఐకెపి అధికారులపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

కార్యక్రమానికి పిలిచి మమ్మల్ని అవమాన పరచారని ఐకెపి ఎపిఎం అశోక్ సిసి శంకర్లపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి రావాల్సిందని అధికారులు ఆహ్వానించడంతో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి రావడం జరిగిందని కార్యక్రమానికి హాజరైన మమ్మల్ని అధికారులు ప్రారంభోత్సవానికి రావద్దని సూచించడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ టి పి సి సి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ అన్నారు….

Read More
Serious allegations arise against the construction of Jagananna Colonies, highlighting shoddy work and corruption in housing schemes for the poor.

జగనన్న కాలనీలలో అవినీతి పండగ

జగనన్న కాలనీల పేరుతో పేదలకు అత్యంత నాసిరకంగా ఇళ్లు నిర్మించారు. శ్లాబులో మందం తగ్గిపోయింది…స్టీల్ రాడ్ల ఏర్పాటులోనూ చేతివాటం ప్రదర్శించారు. ఇంటి నిర్మాణంలో కీలకమైన పునాదుల నిర్మాణంలోనూ అంతా మోసమే. పార్టీషియన్ వాల్ నిర్మాణంలోనూ వెడల్పు తగ్గించేశారు. కాలనీల పేరుతో కోట్లు గడించిన కాకాణి అండ్ బ్యాచ్ ఒక్కసారి ఈ ఇళ్ల మరుగుదొడ్డిలోకి వెళ్లగలరా. పేదలంటే అంత అలుసా…ఇంత దారుణమైన వ్యక్తులను ఎప్పుడూ చూడలేదు. ఒక్క ఈ కాలనీలోనే రూ.20.50 లక్షలతో మట్టి తోలినట్టు బిల్లులు చేసుకున్నారు….

Read More
KTR criticizes CM Revanth Reddy for failing to acquire land for the Fourth City and misleading promises to farmers during a recent farmers' protest in Kandukuru.KTR criticizes CM Revanth Reddy for failing to acquire land for the Fourth City and misleading promises to farmers during a recent farmers' protest in Kandukuru.

కేటీఆర్ రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేస్తాఅని, చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు వీరి యొక్క పాలన ఉందని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మహేశ్వరం నియోజకవర్గంలో గల కందుకూరు మండలంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించలేదని, ఫోర్త్…

Read More
During his visit to Nizamabad, TPCC President Mahesh Goud promised to strengthen the Congress party in Telangana, emphasizing his commitment to every party worker.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని మహేష్ గౌడ్ హామీ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు,టిపిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిజాంబాద్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా రామాయంపేటలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు అభిమానులు ఆయనను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ…

Read More
KTR assured Hydra victims in Attapur that the government will stand by them and protect their homes. He promised to address their concerns directly.

హైడ్రా బాధితులకోసం కేటీఆర్ ధైర్యం – ఇళ్లను కాపాడతామని హామీ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ శ్రీ లక్ష్మీ కాలనీలో నిర్వహించిన హైడ్రా బాధితుల పరామర్శ సమావేశంలో మంత్రి కేటీఆర్ బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. “ఏ అర్ధరాత్రి అయినా సరే నన్ను సంప్రదించవచ్చునని, మీ సమస్యలను పట్టించుకుంటానని నేను ఇక్కడ ఉన్నాను,” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “హైడ్రా బాధితులపై ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకుండా మిగిలిన వాటిని పక్కన పెట్టడం సరైనది…

Read More
Amalapuram MLA Aithabathula Anand Rao detailed TDP's development initiatives in Gundeppudi. He assured similar events every 100 days to win public applause.

అమలాపురంలో 100 రోజుల అభివృద్ధి వేడుకలు

అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు గుండెపూడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వంద రోజులకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పనితీరును చూపించడం ద్వారా మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. గ్రామంలో రహదారుల నిర్మాణం, సీసీ రోడ్ల విస్తరణ, తాగునీటి సరఫరా పథకాల అమలు వంటి పనులు చేసినట్లు వివరించారు. గ్రామం…

Read More