Padma Devender Reddy criticized the Congress government for the difficulties farmers are facing. She urged the authorities to buy paddy without restrictions and provide bonuses.

కేసిఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు

కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న ఘనత కేసిఆర్ ది అని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు. బోనస్ ఆశ చూపి రైతుల కళ్ళలో కన్నీరు పెట్టించిన దుస్థితి నెలకొన్నట్లు చెప్పారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని…

Read More
The U.S. presidential election polling has started, with Dixville Notch in New Hampshire casting the first votes. Six registered voters split evenly between Kamala Harris and Donald Trump, indicating a close contest.

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం

యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్ పట్టణంలో తొలి ఓట్లు వేసిన ఆరుగురు ఓటర్లు అర్ధరాత్రి సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడి టిల్లోట్‌సన్ రూమ్‌లో జరిగే ఓటింగ్ సంప్రదాయంగా మొదటి ఓట్లుగా పరిగణిస్తారు. ఈసారి ఓటింగ్ చేసిన ఆరుగురిలో ముగ్గురు కమలా హారిస్‌కు, ముగ్గురు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేశారు. ఈ విధంగా రెండు ప్రధాన అభ్యర్థుల మధ్య సమాన ఓట్లు…

Read More
The results for the Andhra Pradesh Teacher Eligibility Test (AP TET 2024) have been announced, with Minister Nara Lokesh releasing the results. A total of 3,68,661 candidates appeared for the exam, and 1,87,256 (50.79%) qualified.

ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల

ఏపీలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2024) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. తాజాగా ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. నిజానికి ఈ నెల 2నే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా తుది కీ వెల్లడిలో ఆలస్యం కారణంగా నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి…

Read More
Former ministers KTR and Harish Rao criticize arrests of ex-sarpanches demanding pending bill payments, calling it undemocratic and demanding immediate action.

పెండింగ్ బిల్లులపై నిరసన… సర్పంచుల అరెస్టులపై కేటీఆర్, హరీశ్ ఆగ్రహం

పెండింగ్ బిల్లుల విడుదల కోసం శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ, మాజీ సర్పంచులు నిధుల కోసం ఏడాది కాలంగా కోరుతున్నా స్పందించకపోవడం సిగ్గుచేటు అని, అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు. సర్పంచుల కుటుంబాలు ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను అక్రమంగా…

Read More
KTR addressed a question about Amaravati potentially surpassing Hyderabad, highlighting Telangana's growth and his predictions for the future.

అమరావతి తెలంగాణను దాటుతుందా? కేటీఆర్ సమాధానం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను అమరావతి దాటిస్తుందా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నిన్న సాయంత్రం ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా, ఒక నెటిజన్.. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి తెలంగాణ రాజధానిని దాటేస్తుందని భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు. కేటీఆర్, చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న నాయకుడని, కానీ హైదరాబాద్ తాను అభివృద్ధి…

Read More
Nearly 8,000 candidates filed 10,905 nominations for Maharashtra's 288 Assembly seats, a significant increase from last elections. Polling is scheduled for November 20, with final candidate lists confirmed after withdrawals by November 4.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి నామినేషన్లు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఆసక్తికరమైన హాట్ రేస్ ప్రారంభమైంది. మొత్తం 288 స్థానాలకుగాను దాదాపు 8,000 మంది అభ్యర్థులు 10,905 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలకు వచ్చే నెల 20న పోలింగ్ జరగనుంది. ఈ నెల 22న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా 29న ముగిసింది. నిన్న నామినేషన్ల పరిశీలన పూర్తవడంతో, నవంబర్ 4వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నామినేషన్ల సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది. గత…

Read More
In response to KTR's remarks on CM Revanth Reddy, Congress staged a protest by burning KTR's effigy, criticizing BRS for neglecting farmer issues over the past decade.

కేటీఆర్ పై కాంగ్రెస్ నిరసన, దిష్టిబొమ్మ దహనం

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు, ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ గత పది ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలు పట్టించుకోలేదని, ఎద్దేవా చేశారు, రైతు సమస్యలపై…

Read More